చిత్తూరు

  • Home
  • మూడు తలలున్న వింత దూడకు జన్మనిచ్చిన ఆవు

చిత్తూరు

మూడు తలలున్న వింత దూడకు జన్మనిచ్చిన ఆవు

Mar 26,2024 | 21:32

ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: జీడీ నెల్లూరు మండలం బుక్కాపట్నంలోని జిలేబి అనే రైతు ఇంట ఉన్న పశువు మంగళవారం వింత దూడకు జన్మనిచ్చింది. జిలేబీ ఆనే రైతు ఇంట రెండు…

ట్రాక్టర్‌పై నుండి జారిపడి వ్యక్తి మతి

Mar 26,2024 | 21:30

ప్రజాశక్తి-గంగాధర నెల్లూరు: ట్రాక్టర్‌పై నుండి ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. జీడీనెల్లూరు మండలంలోని వింజం లక్ష్మారెడ్డిపల్లె దళిత వాడకు చెందిన మహేంద్రన్‌(42)…

కోరిన ప్రతి కూలీకి ఉపాధి పనులు

Mar 26,2024 | 21:29

శ్రీ వంద రోజుల పనిదినాలకు సద్వినియోగం చేసుకోవాలిశ్రీ క్షేత్ర స్థాయి సిబ్బంది ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనేందుకు వీళ్లేదుశ్రీ ఏపీడీ శ్రీనివాసులుప్రజాశక్తి-సోమల: కోరిన ప్రతి కూలీకి వంద రోజులు…

ఈ కొలువులు మాకొద్దు సార్‌..

Mar 26,2024 | 21:27

శ్రీ 12మంది వలంటీర్లు, నలుగురు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల రాజీనామాప్రజాశక్తి-వికోట: మండలంలోని కుంబార్లపల్లి సచివాలయానికి చెందిన 12మంది వలంటీర్లు తమ కొలువులకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ మేరకు…

ఉల్లంఘనలపై ఉక్కుపాదం

Mar 26,2024 | 21:25

శ్రీ నియమావళిని అతిక్రమిస్తే చర్యలు కఠినతరం శ్రీ కోడ్‌ నిబంధనలకు లోబడే వ్యవహరించాలి శ్రీ నగర పరిధిలో సీ-విజిల్‌ ద్వారా 19ఫిర్యాదులు శ్రీ ఏఆర్‌వో, కమిషనర్‌ డాక్టర్‌…

కార్మికుల సమస్యలను పరిష్కారించండి

Mar 26,2024 | 15:12

 కమిషనర్‌కి సిఐటియు వినతి ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూరు కార్పొరేషన్‌లో ఉన్న ఉద్యోగులు, ఔట్సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నూతన కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్‌ను కలిసి సమస్యలపై…

ఆదరించండి.. గెలిపించండి: ఎంపీ

Mar 25,2024 | 21:53

ప్రజాశక్తి – బంగారుపాళ్యం: వైసీపీని మరో సారి ఆదరించి గెలిపించాలని ఎంపీ రెడ్డెప్ప కోరారు. మండలంలోని సంక్రాంతిపల్లి పంచాయతీలో మండల కన్వీనర్‌ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం…

బీసీలను బలి తీసుకోవడమే సామాజిక న్యాయమా: శ్రీధర్‌ యాదవ్‌

Mar 25,2024 | 21:52

ప్రజాశక్తి-గంగాధర నెల్లూరు: వ్యవస్థలను చేతిలోకి తీసుకొనే అధికారం వైసీపీ నేతలకు ఎవరు ఇచ్చారని టిడిపి యాదవ సాధికార సమితి జిల్లా అధ్యక్షులు శ్రీధర్‌ యాదవ్‌ అన్నారు. జీడీనెల్లూరు…

భక్తిశ్రద్ధలతో ముస్లింల ప్రార్థనలు

Mar 25,2024 | 21:51

ప్రజాశక్తి-సోమల: రంజాన్‌ సందర్భంగా మండల కేంద్రం లోని మసీదులో ముస్లింలు సోమవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన విందులో యువనాయకులు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి…