చిత్తూరు

  • Home
  • హామీలపై గళమెత్తి.. సర్కార్‌పై ధ్వజమెత్తి

చిత్తూరు

హామీలపై గళమెత్తి.. సర్కార్‌పై ధ్వజమెత్తి

Jan 5,2024 | 23:38

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకూ సమ్మె విరమించబోమంటూ అంగన్వాడీలు ఖరాఖండిగా తేల్చిచేప్పారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు కేంద్రాల్లోని అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో…

సమ్మెలో కార్మికులు.. చెత్త ఊడ్చిన కమిషనర్‌

Jan 5,2024 | 23:36

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: న్యాయపరమైన తమ డిమాండ్‌లు తీర్చాలంటూ మున్సిపల్‌ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోయింది. వీధులన్నీ చెత్తా చెదారాలతో నిండిపోయాయి.…

రెండో రోజూ మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Jan 4,2024 | 22:11

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె గురువారానికి రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్‌…

క్రీడాభివృద్ధికి పెద్దపీట

Jan 4,2024 | 22:10

ప్రజాశక్తి- నగరి: ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా క్రీడలకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజన సర్వీసుల క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. గురువారం తన…

వరి నాట్లలో కూలీల సమస్యకు చెక్‌

Jan 4,2024 | 22:09

శ్రీ డ్రమ్‌ సీడ్‌తో సరికొత్త ఒరవడిశ్రీ తక్కువ ఖర్చుతో అధిక లాభాలు.. ప్రజాశక్తి- వెదురుకుప్పంరైతులు ప్రస్తుతం పంట పొలాల్లో వరి నాట్లను రైతు కూలీలకు బదులుగా డ్రమ్‌…

నేడు సమగ్ర శిక్ష ఉద్యోగుల ‘చలో విజయవాడ’

Jan 4,2024 | 22:07

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అవుట్సోర్సింగ్‌ ఉద్యోగులను…

రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజం

Jan 4,2024 | 22:06

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజమని, తమ నేత జగన్‌మోహ్మన్‌రెడ్డి మాత్రమేనని, వచ్చే ఎన్నికలో ఆయన్ను సిఎం చేయడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…

నోటీసులకు బెదిరే ప్రసక్తే లేదు..

Jan 4,2024 | 22:05

శ్రీ కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మెశ్రీ నేటి నుంచి నిరవధిక దీక్షలు ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ అంగన్వాడీలు జిల్లా వ్యాప్తంగా సమ్మెను కొనసాగిస్తున్నారు. కలెక్టరేట్‌ ముట్టడి విజయవంతం కావడంతో రెట్టించిన…

ఓటర్ల మార్పులు, చేర్పులు వేగవంతం : జెసి

Jan 4,2024 | 22:04

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ పౌర సరఫరాలశాఖ ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులను వేగవంతంగా సరఫరా చేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన వస్తువులను పూర్తిస్థాయిలో చేర్చాలని, ఫ్రీ హోల్డ్‌…