నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం
నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశంప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: చిత్తూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం నగరపాలక కార్యాలయంలో జరిగింది. మేయర్ ఎస్.అముద, కమిషనర్…
నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశంప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: చిత్తూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం నగరపాలక కార్యాలయంలో జరిగింది. మేయర్ ఎస్.అముద, కమిషనర్…
రూ.3కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభంప్రజాశక్తి- తవణంపల్లి: మండలంలోని గురుకువారిపల్లి పంచాయతీ పరిధిలో ఓవర్ హెడ్వాటర్ ట్యాంకులు, సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు, పంచాయతీ భవనం, బస్సు షెల్టర్లు,…
నీటి సమస్యను పరిష్కరించాలని వినతిప్రజాశక్తి- పలమనేరు పలమనేరు పట్టణంలో గత పదిరోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందుంలు పడుతున్నారని వెంటనే సమస్యను పరిష్కరించాలని సిపిఎం పట్టణ…
ఆదర్శ ప్రాయుడు అంబేద్కర్..!ప్రజాశక్తి – రామకుప్పంమండల కేంద్రమైన రామకుప్పం పోలీస్స్టేషన్ సర్కిల్లో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ…
ప్రజాశక్తి-పుత్తూరుటౌన్ : పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంలో 9 నుంచి 23 వరకు వివిధ కార్యక్రమాలు అంగన్వాడీ కేంద్రం పరిధిలో నిర్వహించడం జరుగుతుందని పుత్తూరు ప్రాజెక్టు అధికారి పద్మజ…
ఎన్నికల నోడల్ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేసిన కలెక్టర్ ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: సార్వత్రిక ఎన్నికలు- 2024కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను అనుసరించి…
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ చిత్తూరు నగరంలోని ఇంటింటికీ సురక్షిత మంచినీటి సరఫరా కళగానే మిగిలింది. నగరవాసుల తాగునీటి కష్టాలు తీర్చేలా గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ…
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటరు దరఖాస్తులను పరిష్కరించాలని ఆర్డీవో చిన్నయ్య, ఏఈఆర్వో కమిషనర్ డాక్టర్ జె.అరుణ చెప్పారు. ఓటరు దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం…
నగరిలో ఆర్టీవో కార్యాలయం ప్రారంభించిన మంత్రి ఇక నగరిలోనే ఎల్ఎల్ఆర్లు, లైసెన్సులు, ఎఫ్సీలు ప్రజాశక్తి- నగరి: నగరి కీర్తికి మరో మెట్టు ఎదిగేలా చేసే ఆర్టీవో కార్యాలయం…