చిత్తూరు

  • Home
  • వైస్సార్సీపీ యూత్ జనరల్ సెక్రటరీగా మారసాని జ్ఞానేంద్రరెడ్డి

చిత్తూరు

వైస్సార్సీపీ యూత్ జనరల్ సెక్రటరీగా మారసాని జ్ఞానేంద్రరెడ్డి

Jan 28,2024 | 12:22

ప్రజాశక్తి-చిత్తూరు : వైసిపి పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు ఆదేశాల మేరకు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం మాంబేడు పంచాయతీ ఆర్.కె.ఎమ్.పురం గ్రామానికి చెందిన మారుసాని.జ్ఞానేంద్ర…

హోంగార్డ్‌కు ఉన్నతాధికారుల పరామర్శ

Jan 27,2024 | 22:25

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఈ నెల 24వ తేదీన ఇంటి తగాదాలు కారణంగా మరిది చేతిలో గాయపడిన హోమ్‌ గార్డ్‌ సల్మాను శనివారం కర్నూల్‌ రేంజ్‌ హోంగార్డ్‌ కమాండెంట్‌…

ప్రైడే.. డ్రైడే తప్పక పాటించాలి

Jan 27,2024 | 22:24

మలేరియా అధికారి శ్రీనివాసులుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జిల్లా వైద్యఆరోగ్యశాఖ మలేరియా అధికారి శ్రీనివాసులు శనివారం నగర పరిధిలోని 47వ వార్డు సంతపేట కాలనీలో నిల్వ ఉన్న నీటిలో ఉన్న…

‘ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. రక్షణ కల్పించండి’

Jan 27,2024 | 22:23

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ప్రేమించి పెళ్లి చేసుకున్నాం… రక్షణ కల్పించండి.. అంటూ గుడిపాల మండలం నరహరిపేట పోస్ట్‌ వసంతాపురం పంచాయతీ చెరువు ముందర ఊరుకు చెందిన ఓ ప్రేమజంట…

తొమ్మిది మందికి జాతీయ నంది పురస్కారం

Jan 27,2024 | 22:21

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు తొమ్మిదిమంది జాతీయ స్థాయి నంది, సేవా రత్న పురస్కారాలు అందుకున్నారు. శనివారం హైదరాబాదు రవీంద్ర భారతిలో అభిలాష హెల్పింగ్‌…

మెగా డిఎస్‌సి ప్రకటించాలి

Jan 27,2024 | 22:20

ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అదిగో డీఎస్సీ ఇదిగో డీఎస్సీ అంటు నిరుద్యోగులను నయవంచన చేసిందని, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల…

పెండింగ్‌ కేసులు త్వరగా పరిష్కరించాలి: హైకోర్టు జడ్జి

Jan 27,2024 | 22:19

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: జిల్లాలోని వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, చిత్తూరు జిల్లా పరిపాలనా…

ఓట్ల పండగ

Jan 27,2024 | 22:18

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: ఈ ఏడాది భోగి, సంక్రాంతి, కనుమతో పాటు అదనంగా ఓట్ల పండగొచ్చేంది… అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు గడపగడపకు తిరిగుతూ…

స్పందన భవన నిర్మాణం పూర్తి చేయండి

Jan 27,2024 | 22:17

జెడ్పి సీఈవో ప్రభాకర్‌రెడ్డిప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ ఆవరణంలో నిర్మిస్తున్న స్పందన భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్‌ సీఈవో ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం భవననిర్మాణాన్ని…