చిత్తూరు

  • Home
  • మాజీ ముఖ్యమంత్రిని కలిసిన డాక్టర్ థామస్

చిత్తూరు

మాజీ ముఖ్యమంత్రిని కలిసిన డాక్టర్ థామస్

Jan 16,2024 | 12:22

నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : నారావారి పల్లెలో మంగళవారం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా…

కొండ మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

Jan 15,2024 | 16:36

ప్రజాశక్తి-వెదురుకుప్పం ( చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, వెదురుకుప్పం మండలం, మాంబేడు పంచాయితీ డీఆర్ఎన్ కండ్రిగ సమీపంలో ఉన్న అరుణ…

హత్య చేసిన నిందితులు అరెస్ట్ 

Jan 15,2024 | 15:34

డిఎస్పి సుధాకర్ రెడ్డి ప్రజాశక్తి-బంగారుపాళ్యం : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో యువకుడిని హత్య చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు డిఎస్పి సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు.…

ఆడిటోరియం నిర్మాణానికి 30 లక్షలు మంజూరు

Jan 15,2024 | 12:52

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాశక్తి-సోమల : చిత్తూరు జిల్లా సోమల మండలం నంజంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీధి బడిగా ప్రారంభమై జిల్లా పరిషత్ ఉన్నత…

పల్లెల్లో సం(క్రాంతి)దడి

Jan 14,2024 | 22:15

పల్లెల్లో సం(క్రాంతి)దడిప్రజాశక్తి- నగరి: ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ సంక్రాంతి పండుగ రానే వచ్చింది. ఉత్తరాయణ పర్వదినాల్లో సూర్యుడు మకరరాశిలోకి సంక్రమణం చేసే…

మహానగరాలకు దీటుగా ‘చిత్తూరు’

Jan 14,2024 | 21:40

నగరపాలక కమిషనర్‌ అరుణప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌: స్వచ్ఛసర్వేక్షన్‌ రాష్ట్రస్థాయిలో చిత్తూరు కార్పొరేషన్‌ 9వ ర్యాంకు సాధించడం జరిగింది. జాతీయ స్థాయిలో 446 నగర పాలక సంస్థలో 446 ర్యాంకులో…

నారావారిపల్లెలో సంక్రాంతి శోభ..

Jan 14,2024 | 21:39

చంద్రబాబు, లోకేష్‌లకు ఘన స్వాగతం…నాని ఆరోగ్యం పరిస్థితి పై ఆరా తీసిన బాబుప్రభుత్వ జీవోలు దగ్ధం సాంస్కతిక కార్యక్రమాలతో సందడిప్రజాశక్తి- రామచంద్రపురం:తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, నారావారిపల్లెలో…

భోగిలో అంగన్‌వేడి

Jan 14,2024 | 21:38

ష మంటల్లో నోటీసులు దగ్ధం ష 34వ రోజూ సమ్మెష శిబిరాల్లో హోరెత్తిన నినాదాలుష గొబ్బెమ్మ పాటలతో ప్రభుత్వానికి నిరసనలుప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె…

పుంగనూరులో పోలీసుల అరాచకం..

Jan 13,2024 | 10:45

ప్రజాశక్తి-పుంగనూరు : భారత యువజన చైతన్య పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌ చేపట్టిన ధర్మ పోరాట సభను పోలీసులు భగం చేశారు. పుంగనూరు మండలం…