చిత్తూరు

  • Home
  • ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

చిత్తూరు

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

Dec 28,2023 | 22:14

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.చైతన్య…

మోకాళ్లపై మున్సిపల్‌ కార్మికుల నిరసన

Dec 28,2023 | 22:13

ప్రజాశక్తి- కుప్పం : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికుల చేపట్టిన సమ్మె గురువారానికి మూడో రోజుకు చేరింది. కుప్పం మున్సిపాలిటీలో మూడవరోజు మున్సిపల్‌ కార్మికులు మోకాళ్లపై నిరసన వ్యక్తం…

రౌడీ రాజ్యం పోవాలి.. ప్రజాప్రభుత్వం రావాలి…

Dec 28,2023 | 22:12

ప్రజాశక్తి- గుడిపల్లి: కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్యే, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలంలో గురువారం భారీ బహిరంగ…

17వ రోజూ అంగన్వాడీల సమ్మె

Dec 28,2023 | 22:10

పోస్టు కార్డులతో వినూత్న నిరసన ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు సిడిపిఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. గురువారం 17వ రోజు సమ్మె సందర్భంగా…

మున్సిపల్ కార్మికులు మోకాళ్ళ పై నిరసన

Dec 28,2023 | 16:54

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు ప్రజాశక్తి-కుప్పం(చిత్తూరు) : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల చేపట్టిన సమ్మె గురువారానికి మూడో రోజుకు చేరింది.…

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు పరిశీలిస్తాం

Dec 27,2023 | 22:18

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ : డిసెంబర్‌ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న క్లైమ్‌లకు సంబంధించి క్షేత్రస్థాయిలో జనవరి 12వ తేదీ వరకు విచారణ జరుగుతుందని, పోలింగ్‌ కేంద్రాల…

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి..

Dec 27,2023 | 22:17

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ యుటిఎఫ్‌ నేతృత్వంలో ఉపాధ్యాయులు బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల…

రిజిస్ట్రార్‌ ఆఫీసులో మహిళ ఆత్మహత్యాయత్నం

Dec 27,2023 | 22:15

ప్రజాశక్తి- కుప్పం: పట్టణంలోని రిజిస్ట్రారు కార్యాలయంలో శాంతిపురం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన రత్నమ్మ అనే మహిళ ఆత్మహత్యకు యత్నించిన సంఘటన స్థానికంగా కలవరం రేపింది. ఈ…

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Dec 27,2023 | 22:14

రూ.30 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాత్రి వేళల్లో ఇళ్లు, బ్యాంకులల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్‌…