చిత్తూరు

  • Home
  • 8వ రోజూ ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె

చిత్తూరు

8వ రోజూ ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె

Dec 27,2023 | 22:08

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: సమస్యల పరిష్కారం కోసం సమగ్రశిక్షా అభియాన్‌ ఉద్యోగుల చేపట్టిన సమ్మె బుధవారానికి 8వ రోజుకు చేరుకుంది. జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న…

3న కలెక్టరేట్‌ ముట్టడి

Dec 27,2023 | 22:07

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ ఎన్నికల ముందు అంగన్వాడీల జీతాలు పెంచుతామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చి ఐదేళ్ళు గడిచిపోయింది.. నేడు జీతాలు పెంచమంటే పెడచెవిన పెడుతున్నారు.. మీరైనా…

రైతులకు అందుబాటులో ఎరువులు

Dec 26,2023 | 21:48

ప్రజాశక్తి- పెద్దపంజాణి: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిందని సర్పంచ్‌ రమేష్‌బాబు అన్నారు. మంగళవారం కోగిలేరు రైతు భరోసా కేంద్రంలో…

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

Dec 26,2023 | 21:47

ప్రజాశక్తి- పుంగనూరు: ఏపీఎస్‌ ఆర్టీసీ పుంగనూరు డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘ రాష్ట్ర కన్వీనర్‌ తులసీరామ్‌ కోరారు. పుంగనూరు డిపో…

ఆర్వో ప్లాంటు వితరణ

Dec 26,2023 | 21:46

ప్రజాశక్తి- నగరి: స్థానిక జ్యూడిషల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మణివాసగం ఆర్వో ప్లాంటును వితరణగా అందించారు. మంగళవారం ప్లాంటును కోర్టు ఆవరణలో…

జోనల్స్‌లో ఓవరాల్‌ ఛాంపియన్‌గా నాగరాజకుప్పం జడ్పీహెచ్‌ఎస్‌

Dec 26,2023 | 21:45

ప్రజాశక్తి- నగరి: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నాగరాజు కుప్పంలో జరిగిన జోనల్‌ క్రీడల్లో స్పోర్ట్స్‌, గేమ్స్‌లో నాగరాజు కుప్పం జడ్పీహెచ్‌ఎస్‌ ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించింది. అథ్లెటిక్స్‌…

వాలంటీర్‌లపై వస్తున్న వార్తలు అవాస్తవం: డిఆర్‌ఓ

Dec 26,2023 | 21:44

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వాలంటీర్లపై వివిధ ప్రసార మాధ్యమాలల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌ తెలిపారు. మంగళవారం డిఆర్‌ఓ ఛాంబర్‌లో వాలంటీర్లు సమ్మెపై వాలంటీర్లు రాతపూర్వకంగా…

లోపాలు లేకుండా సరుకులు పంపిణీ : జెసి

Dec 26,2023 | 21:43

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: పౌరసరఫరాలకు సంబంధించి ఎండియూ ఆపరేటర్ల ద్వారా సరుకులు సరఫరా చేయించాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి 9వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను…

ఆడుదాం ఆంధ్ర.. నూతన క్రీడాచరిత్ర

Dec 26,2023 | 21:42

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వినూత్నంగా ఆడుదాం ఆంధ్ర క్రీడాపోటీలను రాష్ట్రస్థాయిలో ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక,…