చిత్తూరు

  • Home
  • మండల అభివద్ధికి సహకరించండి: ఎంపీపీ

చిత్తూరు

మండల అభివద్ధికి సహకరించండి: ఎంపీపీ

Jan 30,2024 | 22:13

ప్రజాశక్తి-కార్వేటినగరం: మండల అభివద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కషి చేయాలని ఎంపీపీ లతబాలాజీ అన్నారు. మంగళవారం వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి…

‘స్పందన’కు 277 అర్జీలు

Jan 29,2024 | 22:16

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందనలో డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌…

పోలీసు మతుల కుటుంబానికి ఆర్థిక సాయం

Jan 29,2024 | 22:15

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: జిల్లా నగరి అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఈనెల 19వ తేదీన అనారోగ్యంతో మరణించిన హెడ్‌కానిస్టేబుల్‌ సి.సుబ్బారావు సతీమని సి.శ్రీజ్యోతికి సోమవారం ఐడిఆర్‌ఎఫ్‌…

రూ.5,141.74 కోట్లతో టిటిడి వార్షిక బడ్జెట్‌

Jan 29,2024 | 22:13

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. ఛైర్మన్‌…

ఎఫ్‌ఎంఎస్‌ కార్మికుల విజయం

Jan 29,2024 | 22:11

ప్రజాశక్తి -తిరుపతి సిటీ: టిటిడి ఎఫ్‌ఎంఎస్‌ కార్మికుల పోరాటానికి యాజమాన్యం దిగివచ్చింది. హెల్త్‌ టెండర్ల కొత్త నిబంధనలను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దీంతో కార్మికులు ఆందోళనను…

అటవీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం

Jan 29,2024 | 22:10

ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌1160 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న టీటీడీ అటవీ కార్మికులకు న్యాయం చేయకపోవడం దారుణమని, జూనియర్లను పర్మినెంట్‌ చేసి సీనియర్లకు అన్యాయం చేయడం సహజ…

రైతు నాయకుడికి నివాళి

Jan 29,2024 | 15:41

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకుడు ప్రజల మనిషి పిఎస్ మనోహర్ నాయుడు శనివారం అనారోగ్యం…

‘వైఎస్సార్ కాంతి’ ఉద్యోగుల సమ్మె

Jan 29,2024 | 15:04

 ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి సర్ఫ్ ఉద్యోగులు ప్రజాశక్తి-చిత్తూరు : ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ(DRDA) లో…

మా సమస్యలను పరిష్కరించండి : విశ్రాంతి ఉద్యోగుల ధర్నా

Jan 29,2024 | 13:43

ప్రజాశక్తి చిత్తూరు అర్బన్‌ : తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ విశ్రాంతి ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఉద్యోగుల…