ఏలూరు-జిల్లా

  • Home
  • లెర్నింగ్‌ అచీవ్‌మెంట్‌ సర్వే తనిఖీ

ఏలూరు-జిల్లా

లెర్నింగ్‌ అచీవ్‌మెంట్‌ సర్వే తనిఖీ

Apr 16,2024 | 22:12

ప్రజాశక్తి – కలిదిండి ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన స్టేట్‌ లెర్నింగ్‌ అచీవ్‌మెంట్‌ సర్వే 2024 విధానాన్ని డిఇఒ ఎస్‌.అబ్రహం తనిఖీ చేశారు. ఎంఇఒ పిడుగు ప్రభాకర బాబుతో…

20 లోగా ప్రవేశాల మ్యాపింగ్‌ పూర్తి చేయాలి

Apr 15,2024 | 22:42

ఎంఇఒ ప్రభాకరరావు ప్రజాశక్తి – కలిదిండి ఈనెల 20వ తేదీలోగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తిచేయాలని ఎంఇఒ పిడుగు ప్రభాకర బాబు అన్నారు.…

వృద్ధులకు దుస్తుల పంపిణీ

Apr 15,2024 | 22:40

ప్రజాశక్తి – భీమడోలు భీమడోలులో అంబేద్కర్‌ జయంతి కార్యక్రమాలు సోమవారం కూడా కొనసాగాయి. దీనిలో భాగంగా ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.రాజారావు తమ…

సిఎం జగన్‌ పై దాడిని ఖండిస్తూ … వైసిపి శ్రేణుల నిరసన

Apr 14,2024 | 11:29

ఏలూరు : సిఎం జగన్‌ పై దాడిని ఖండిస్తూ … చింతలపూడి మండలం పాతిమపురం క్రాస్‌ రోడ్డులో మండల అధ్యక్షులు జానకిరెడ్డి ఆధ్వర్యంలో వైసిపి శ్రేణులు ఆదివారం…

నిరసనలు.. నిలదీతలు..!

Apr 13,2024 | 22:38

పొత్తుల నేపథ్యంలో ప్రతిపక్ష టిడిపిలో నిరసనల పర్వం కొనసాగుతుండగా.. సమస్యలపై అధికార పార్టీ అభ్యర్థులకు ప్రజల నుంచి నిలదీతలు తప్పడం లేదు. ఇక ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో…

‘అభివృద్ధిలో ఆ రెండూ పార్టీలు విఫలమయ్యాయి’

Apr 13,2024 | 22:16

ప్రజాశక్తి – ముసునూరు నూజివీడు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాన పార్టీలు రెండూ పూర్తిగా విఫలం అయ్యాయని మాజీ ఎంఎల్‌ఎ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం ముసునూరు మండలం…

ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

Apr 13,2024 | 22:14

ప్రజాశక్తి – టి.నరసాపురం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని బంజారా బజరంగీ భేరీ కమిటీ సభ్యులు భుక్యా వేణు గోపాల్‌ అన్నారు. మన…

రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబుని గెలిపించాలి

Apr 13,2024 | 22:13

టిడిపి రాష్ట్ర నాయకులు వంగవీటి రాధ ప్రజాశక్తి – ముసునూరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని టిడిపి రాష్ట్ర నాయకులు వంగవీటి…

ఎన్‌ఆర్‌ఐ విద్యార్థుల విజయభేరి

Apr 12,2024 | 23:30

ప్రజాశక్తి – ఏలూరు ఇంటర్‌ ఫలితాల్లో ఏలూరు ఎన్‌ఆర్‌ఐ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని కళాశాలల సిఇఒ వి.తులసీరామ్‌ తెలిపారు.…