నిరసనలు.. నిలదీతలు..!
పొత్తుల నేపథ్యంలో ప్రతిపక్ష టిడిపిలో నిరసనల పర్వం కొనసాగుతుండగా.. సమస్యలపై అధికార పార్టీ అభ్యర్థులకు ప్రజల నుంచి నిలదీతలు తప్పడం లేదు. ఇక ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో…
పొత్తుల నేపథ్యంలో ప్రతిపక్ష టిడిపిలో నిరసనల పర్వం కొనసాగుతుండగా.. సమస్యలపై అధికార పార్టీ అభ్యర్థులకు ప్రజల నుంచి నిలదీతలు తప్పడం లేదు. ఇక ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో…
ప్రజాశక్తి – ముసునూరు నూజివీడు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాన పార్టీలు రెండూ పూర్తిగా విఫలం అయ్యాయని మాజీ ఎంఎల్ఎ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం ముసునూరు మండలం…
ప్రజాశక్తి – టి.నరసాపురం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని బంజారా బజరంగీ భేరీ కమిటీ సభ్యులు భుక్యా వేణు గోపాల్ అన్నారు. మన…
టిడిపి రాష్ట్ర నాయకులు వంగవీటి రాధ ప్రజాశక్తి – ముసునూరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని టిడిపి రాష్ట్ర నాయకులు వంగవీటి…
ప్రజాశక్తి – ఏలూరు ఇంటర్ ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని కళాశాలల సిఇఒ వి.తులసీరామ్ తెలిపారు.…
ఏలూరు ఆర్డిఒ ఖాజావళీకి సిపిఎం నాయకుల వినతి ప్రజాశక్తి – ఉంగుటూరు భూములపై నిషేధం ఎత్తివేసి హక్కులు కల్పించాలి సిపిఎం నాయకులు నారపల్లి రమణారావు, కోన శ్రీనివాసరావు…
ప్రజాశక్తి-ప్రగడవరం : ప్రగడవరం పంచాయతీ ఫాతిమాపురం గ్రామంలో నిన్న రోడ్డు పక్కన చక్రాల బండిపై పండ్లు అమ్ముకుంటున్న చిట్లూరి సావిత్రి బండి ప్రమాదానికి గురైంది. ఫాతిమాపురం సెంటర్లో…
ప్రజాశక్తి – ఉంగుటూరు నారాయణపురంలోని శ్రీఅరవింద శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి దరఖాస్తు చేసుకున్న సందర్భంగా వేగేశ్న సత్యనారాయణ రాజు, ఆయన కుమారుడు సతీష్ రాజు…
ప్రజాశక్తి – ఆగిరిపల్లి దాతల వితరణతో వికలాంగులకు కృత్రిమ కాళ్లను అందజేయడం ఎంతో అభినందనీయమని కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ బి.వేణుగోపాల్రెడ్డి అన్నారు. మండల…