ముదినేపల్లి తహశీల్దార్గా కుమారి
ముదినేపల్లి: మండల తహశీల్దార్గా ఎస్ఎల్ఎన్.కుమారి మంగళవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట తహశీల్దార్గా పనిచేస్తున్న కుమారి ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీల్లో భాగంగా ముదినేపల్లి…
ముదినేపల్లి: మండల తహశీల్దార్గా ఎస్ఎల్ఎన్.కుమారి మంగళవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట తహశీల్దార్గా పనిచేస్తున్న కుమారి ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీల్లో భాగంగా ముదినేపల్లి…
బుట్టాయిగూడెం (ఏలూరు) : రెండు బైక్లు ఒకదానినొకటి ఢీకొట్టుకోవడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం రాజానగరం వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో…
ఏలూరు : మున్సిపల్ సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు విడుదల చేయాలని కోరుతూ … ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్…
ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్ ఉన్నతాధికారుల ఆదేశాలతో శాంతిభద్రతలు కాపాడేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడతానని మూడో పట్టణ ఎస్ఐ ఫణీంద్ర తెలిపారు. ఏలూరు మూడో పట్టణ ఎస్ఐగా…
ప్రజాశక్తి – ముదినేపల్లి ముదినేపల్లి మండల ఎంపిడిఒగా పనిచేసి ఎన్నికల ప్రక్రియలో భాగంగా బదిలీపై పల్నాడు జిల్లా పెదకూరపాడు వెళ్లిన మల్లీశ్వరికి ఘనంగా సన్మానం జరిగింది. సోమవారం…
ప్రజాశక్తి – భీమడోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా టి.స్వర్ణలత సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇంతవరకు ఇన్ఛార్జి ఎంపిడిఒగా పనిచేసిన అన్నపూర్ణ బాధ్యతలను ఆమెకు అప్పగించారు. ఎన్నికల…
మానవత సంస్థ జిల్లా డైరెక్టర్ వెంకట ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి – భీమడోలు స్వచ్ఛంద సంస్థ మానవత ఆధ్వర్యాన పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కెరియర్…
సిపిఎం మండల కన్వీనర్ రమణారావు ప్రజాశక్తి – నిడమర్రు రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం…
ప్రజాశక్తి – పోలవరం మండలంలోని గూటాల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం 9వ తరగతి విద్యార్థులచే ఇంగ్లీష్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శన నిర్వహించారు. పిల్లలు…