ఏలూరు-జిల్లా

  • Home
  • మెగా గ్యాస్‌ పైప్‌ లీక్‌

ఏలూరు-జిల్లా

మెగా గ్యాస్‌ పైప్‌ లీక్‌

Apr 16,2024 | 00:55

భారీగా ఎగసిపడిన మంటలు ప్రజాశక్తి – ముదినేపల్లి (ఏలూరు) : ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం గురజ- పెనుమల్లి గ్రామల మధ్య గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకైంది. దీంతో…

తమ్మిలేరు వంతెనపై వ్యక్తి మృతదేహం

Apr 26,2024 | 10:47

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్‌ : ఏలూరు రూరల్‌ మండలం కొత్తూరు జూట్‌ మిల్‌ వద్ద ఉన్న తమ్మిలేరు వంతెన పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి…

మనస్వికి కొలుసు పార్ధసారధి అభినందన

Apr 25,2024 | 22:59

ప్రజాశక్తి – ముసునూరు పదో తరగతి ఫలితాల్లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన ముసునూరు మండలానికి చెందిన విద్యార్థిని ఆకుల వెంకటనాగసాయి మనస్విని టిడిపి నూజివీడు ఎంఎల్‌ఎ…

సమస్యలపై ఎన్నికలలో పార్టీలను నిలదీయండి

Apr 25,2024 | 14:01

 జన చైతన్య యాత్రలో వక్తలు, కళాకారులు ఉద్ఘాటన ప్రజాశక్తి- చింతలపూడి(ఏలూరు) : ప్రస్తుత పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యలు,వాటి పరిష్కారాల గురించి ఓటు కోసం…

ఏలూరులో సిపిఐ అభ్యర్థి నామినేషన్‌

Apr 23,2024 | 13:07

ఏలూరు : ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండియా కూటమి తరఫున బలపరిచిన సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు స్థానిక ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద మంగళవారం నామినేషన్‌ వేశారు.

ప్రపంచ మానవాళి దోపిడీకి సోషలిజమే మార్గం

Apr 22,2024 | 23:05

లెనిన్‌ జయంతి వేడుకలో వక్తలు ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ ప్రపంచ మానవాళి దోపిడీ విముక్తికి సోషలిజమే మార్గమని చాటి చెప్పింది విఐ.లెనిన్‌ అని సిపిఎం జిల్లా…

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

Apr 21,2024 | 22:32

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌ వేసవికాలం ప్రయాణికులకు సౌకర్యంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని వైసిపి సీనియర్‌ నాయకులు బత్తిన చిన్నా, జెట్టి ఆదిత్య అన్నారు. జంగారెడ్డిగూడెంలోని…

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

Apr 21,2024 | 22:31

ప్రజాశక్తి – ద్వారకా తిరుమల మండలంలోని గుణ్ణంపల్లి గ్రామ పంచాయతీలో అకాలంగా మృతి చెందిన గుణ్ణంపల్లి ఐదు కుటుంబాలకి, మహదేవపురం రెండు కుటుంబాలకి, కుటుంబానికి రూ.2 వేల…

టిడిపి ఆధ్వర్యాన గర్భిణికి రూ.5 వేల సాయం

Apr 21,2024 | 22:29

ప్రజాశక్తి – ముసునూరు సేవా దృక్పథంతో, సేవ చేయాలనే ఉద్ధేశంతో టిడిపి నాయకులు పాకనాటి సీతారాం ఆదివారం మండల కేంద్రమైన ముసునూరు గ్రామంలోని ఎంఆర్‌ఒ ఆఫీస్‌ కార్యాలయం…

మానవత ఆధ్వర్యాన మజ్జిగ పంపిణీ

Apr 20,2024 | 21:34

ప్రజాశక్తి – కొయ్యలగూడెం మండల కేంద్రంలో వినాయకుడి సెంటర్‌ వద్ద మానవత మండల శాఖ ద్వారా పది లీటర్ల మజ్జిగను వాహనదారులకు, బాటసారులకు పంపిణీ చేశారు. ఎండవేడిమితో…