ఏలూరు-జిల్లా

  • Home
  • ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఏలూరు-జిల్లా

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Nov 30,2023 | 20:58

ప్రజాశక్తి – బుట్టాయగూడెం మండలంలోని బుట్టాయగూడెం రైతు భరోసా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన…

జాతీయస్థాయి కరాటే పోటీలకు పవన్‌కుమార్‌

Nov 30,2023 | 20:58

ప్రజాశక్తి – భీమడోలు జాతీయ స్థాయిలో నిర్వహించే అంతర్‌ విశ్వవిద్యాలయాల కరాటే పోటీలకు గ్రామీణ ప్రాంతమైన పొలసానిపల్లి నుంచి యువ క్రీడాకారుడు ఎంపిక కావటం అభినందనీయమని గ్రామ…

డ్వాక్రా మహిళల ఉత్పత్తులను ప్రోత్సహించాలి

Nov 30,2023 | 20:50

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం స్థానిక మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను కోనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బత్తిన…

కొల్లేరు ప్రజల జీవనోపాధికి ఎకో సెన్సిటివ్‌ జోన్‌ ముప్పు

Nov 30,2023 | 20:49

ప్రజాశక్తి -ఏలూరు అర్బన్‌ కొల్లేరు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే మూడో కాంటూరుకు కుదిస్తామని ప్రభుత్వాలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వివిధ పార్టీల, ప్రజాసంఘాల రౌండ్‌ టేబుల్‌…

కొండ దొరల జీవన స్థితిగతుల పరిశీలన

Nov 30,2023 | 20:47

కలిదిండి:మండలంలోని కోరుకొల్లుకు వలస వచ్చిన షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ (కొండ దొర)ల సామాజిక స్థితిగతులను జిల్లా పరిషత్‌ సిఇఒ కెఎస్‌ఎస్‌.సుబ్బారావు పరిశీలించారు. కొన్నేళ్ల క్రితం వలస వచ్చిన షెడ్యూల్డ్‌…

మున్సిపల్‌ కమిషనర్‌పై కౌన్సిలర్‌ ఆగ్రహం

Nov 30,2023 | 20:43

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం పబ్లిక్‌ సర్వెంటా? లేక మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సర్వెంటా? ఎలా పనిచేస్తున్నారో సమాధానం చెప్పాలని మున్సిపల్‌ కమిషనర్‌ భవానీప్రసాద్‌ను స్థానిక 19వ వార్డు కౌన్సిలర్‌…

వైసిపి హయాంలో బిసిలకు అన్యాయం : ముద్దరబోయిన

Nov 30,2023 | 20:42

ప్రజాశక్తి – ముసునూరు రాష్ట్రంలో బిసిలకు సిఎం జగన్‌ తీవ్రఅన్యాయం చేశారని నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎంఎల్‌ఎ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు విమర్శించారు. మండలకేంద్రం ముసునూరులోని…

అన్నదాత గుండెల్లో ‘తుపాను’..!

Nov 30,2023 | 20:40

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి అన్నదాత గుండెల్లో తుపాను రేగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.…

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

Nov 29,2023 | 21:46

జీలుగుమిల్లి: మండలంలో రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయాధికారి కె.గంగాధర్‌ తెలిపారు. బుధవారం మండలంలోని జీలుగుమిల్లి సొసైటీలో ఒకటి, ములగలంపల్లి రైతు భరోసా…