ఏలూరు-జిల్లా

  • Home
  • సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసుల వాహన తనిఖీ

ఏలూరు-జిల్లా

సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసుల వాహన తనిఖీ

Dec 25,2023 | 19:39

ప్రజాశక్తి – జీలుగుమిల్లి మండలంలోని తాటియాకులగూడెం అంతర్‌ రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద సోమవారం సాయంత్రం ఎస్‌ఐ వి.చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.…

దేశం గర్వించదగ్గ వ్యక్తి వాజ్‌పేయి : మాజీ మంత్రి కామినేని

Dec 25,2023 | 18:07

ప్రజాశక్తి – ముదినేపల్లి మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి దేశం గర్వించదగ్గ అత్యుత్తమ వ్యక్తి అని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం…

దాతల భాగస్వామ్యం అభినందనీయం

Dec 25,2023 | 17:18

జిల్లా శాంతి రథాల విభాగం ఛైర్మన్‌ రాంబాబు ప్రజాశక్తి – భీమడోలు స్వచ్ఛంద సంస్థ మానవత భీమడోలు శాఖ చేపడుతున్న సాంఘిక, సేవా కార్యక్రమాల్లో దాతలు భాగస్వాములు…

జనవరిలో టిడిపిలోకి పలువురు..

Dec 25,2023 | 17:10

నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ప్రజాశక్తి – భీమడోలు జనవరిలో టిడిపిలోకి పలువురు చేరనున్నారని ఆ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు.…

రూ.367.08 కోట్లు రైతుల ఖాతాల్లో జమ

Dec 25,2023 | 17:09

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌ జిల్లాలో ధాన్యం విక్రయించిన 34,041 మంది రైతులకు రూ.367.08 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని జెసి లావణ్య వేణి తెలిపారు.…

సిపిఎం సీనియర్‌ నేత దుర్గారావు మృతి

Dec 24,2023 | 22:41

ప్రజాశక్తి – ద్వారకాతిరుమల దుర్గారావు మరణం మండలంలో వ్యవసాయ కార్మికులకు, పేదలకు తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.లింగరాజు అన్నారు.…

క్రిస్మస్‌కు ముస్తాబైన చర్చి

Dec 24,2023 | 22:39

ప్రజాశక్తి – ముదినేపల్లి క్రైస్తవ సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ముఖ్యమైన క్రిస్మస్‌ పండుగకు మండలంలోని చర్చిలోని ముస్తాబయ్యాయి. దీంతో చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో ప్రకాశిస్తున్నాయి.…

టిపుల్‌ ఐటీలో ఉచితంగా కళ్లజోళ్ల పంపిణీ

Dec 24,2023 | 22:36

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌ పట్టణంలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థులకు ఆదివారం కళ్లజోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ…

ఉత్సాహభరితంగా ‘ఆడుదాం ఆంధ్ర 3కె రన్‌’

Dec 24,2023 | 22:35

ప్రజాశక్తి – ముసునూరు మండలంలోని 16 గ్రామాల్లో ఉత్సాహభరితంగా ఆడుదాం ఆంధ్ర 3కె రన్‌ ఆదివారం నిర్వహించారు. ఆయా పాఠశాలల విద్యార్థులతో కలిసి ఆడుదాం ఆంధ్ర అవగాహన…