ఏలూరు-జిల్లా

  • Home
  • దోసపాడు పేదలకు న్యాయం చేయాలి

ఏలూరు-జిల్లా

దోసపాడు పేదలకు న్యాయం చేయాలి

Jan 31,2024 | 22:01

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ దోసపాడు పేదలకు న్యాయం చేయాలని, అసైన్డ్‌ సీలింగ్‌ భూములపై సర్వే నిర్వహించి పేదలకు పంచాలని ప్రజా సంఘాల జిల్లా నాయకులు డిమాండ్‌…

క్రికెట్‌ కిట్లు పంపిణీ

Jan 31,2024 | 21:59

చాట్రాయి: నూజివీడు నియోజకవర్గం మాజీ ఎంఎల్‌ఎ చిన్నం రామకోటయ్య సహకారంతో మండల కేంద్రమైన చాట్రాయి గ్రామంలోని చిన్నంపేట కాలనీకి చెందిన యూత్‌ సభ్యులు కోలేటి హేమంత్‌, ఆడి…

వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి

Jan 31,2024 | 19:01

ప్రజాశక్తి – జీలుగుమిల్లి గ్రామస్తులకు తాగునీటికి ఇబ్బంది లేకుండా నిర్మాణాన్ని నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సర్పంచి సున్నం ఉషారాణి ఆదేశించారు. మండలంలోని దర్భగూడెం పంచాయతీ…

ఆదర్శ రాజేంద్రన్‌కు వీణ బహూకరణ

Jan 31,2024 | 19:00

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌ నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌కు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని సిబ్బంది బుధవారం వీణను బహూకరించారు. ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా…

రెడ్‌క్రాస్‌కు ల్యూకోసైట్‌ ఫిల్టర్‌ సెట్‌ల అందజేత

Jan 31,2024 | 18:59

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ తలసేమియా రోగుల రక్తమార్పిడి సమయంలో ఉపయోగించే లక్ష రూపాయల విలువ గల ల్యూకోసైట్‌ ఫిల్టర్‌ సెట్‌లను ఏలూరు కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌…

వృత్తి విద్యా నైపుణ్యంపై అవగాహన

Jan 30,2024 | 21:48

జీలుగుమిల్లి : విద్యార్థుల్లో వృత్తి విద్యా నైపుణ్యం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ బి.పెద్దిరాజు తెలిపారు. మంగళవారం బర్రింకలపాడు గిరిజన గురుకుల పాఠశాల,…

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే వైసిపి లక్ష్యం

Jan 30,2024 | 21:47

కలిదిండి : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని కైకలూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని గుర్వాయిపాలెం, మద్దవానిగూడెం, ఉప్పుటేరు…

కుష్టు రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి

Jan 30,2024 | 16:29

సర్పంచి సునీత మాన్సింగ్‌ ప్రజాశక్తి – భీమడోలు భీమడోలు గ్రామపంచాయతీని ఇప్పటికే పోలియో రహిత, మశూచి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దామని, దీనిని కుష్టు వ్యాధి రహిత గ్రామంగా.…

జాతీయస్థాయి పోటీలకు గుండుగొలను విద్యార్థి

Jan 30,2024 | 16:27

ప్రజాశక్తి – భీమడోలు చత్తీస్‌ఘడ్‌లో ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే స్టాప్‌ బాల్‌ జాతీయస్థాయి పోటీల్లో మండలంలోని గుండుగొలను హై స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి…