ఏలూరు-జిల్లా

  • Home
  • ప్రజలు పునరాలోచించాలి

ఏలూరు-జిల్లా

ప్రజలు పునరాలోచించాలి

Jan 7,2024 | 21:04

ప్రజాశక్తి – భీమవరం/ఆచంట ‘చల్లని సాయంత్రం, ఆహ్లాదకరమైన వాతావరణం.. ఎటు చూసినా పచ్చని పొలాలు దేశానికి అన్నంపెట్టిన అన్నపూర్ణ పశ్చిమగోదావరి జిల్లా అని, ఈ జిల్లా అంటే…

ప్రజా నాయకుడు మోహన్‌ రంగ : వంగవీటి రాధా

Jan 7,2024 | 21:02

ప్రజాశక్తి – టి.నరసాపురం ప్రజా నాయకుడు వంగవీటి మోహన్‌ రంగ అని ఆయన తనయుడు మాజీ ఎంఎల్‌ఎ వంగవీటి రాధాకృష్ణ అన్నారు. మండలంలోని తిరుమల దేవిపేట గ్రామంలో…

రసవత్తరం.. ‘చింతలపూడి’ రాజకీయం..!

Jan 7,2024 | 21:00

ప్రజాశక్తి – చింతలపూడి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చింతలపూడి నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపుగుర్రాలనే రంగంలోకి దించాలనే ఉద్దేశంతో ముందుకుసాగుతున్నాయి. ఈ క్రమంలో…

‘యువతే జనసేనకి వెన్నుముక’

Jan 7,2024 | 20:10

ప్రజాశక్తి – ఉంగుటూరు అన్ని పార్టీల కంటే యువత జనసేనలోనే ఎక్కువుగా వున్నారని ఉంగుటూరు జనసేన ఇన్‌ఛార్జి పత్సమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఆదివారం నారాయణపురం జనసేన కార్యాలయంలో…

చిన్నారికి అండగా ఆళ్ల నాని

Jan 7,2024 | 20:09

అనారోగ్యానికి గురైన బాలునికి వికలాంగుల పెన్షన్‌ మంజూరు గతంలో బాలుని వైద్య నిమిత్తం రూ.5 లక్షల ఎల్‌ఒసి అందజేత ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌ ఏలూరు 31వ…

కుటుంబంలోని వక్తిని కోల్పోవడం బాధాకరం

Jan 7,2024 | 20:07

మోరు రాజ వర్ధన్‌ వర్ధంతి సభలో ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి ప్రజాశక్తి – మండవల్లి మరణం సంభవించి కుటుంబంలోని వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని కైకలూరు ఎంఎల్‌ఎ దూలం…

పెన్షన్ల పెంపు చారిత్రాత్మకం

Jan 7,2024 | 17:47

వైసిపి మండల కన్వీనర్‌ మరడ వెంకట మంగారావు ప్రజాశక్తి – ఉంగుటూరు సామాజిక పెన్షన్ల పెంపు చారిత్రాత్మకమని వైకాపా మండల కమిటీ కన్వీనర్‌ మరడ వెంకట మంగారావు…

మోకాళ్లపై రోడ్డుకు అడ్డంగా నిలబడి మున్సిపల్‌ కార్మికుల నిరసన

Jan 7,2024 | 17:02

ప్రజాశక్తి – చింతలపూడి ప్రభుత్వం మొండి వైఖరిగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌విఎస్‌.నారాయణ అన్నారు. చింతలపూడి నగర…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Jan 7,2024 | 16:14

ప్రజాశక్తి – ముసునూరు జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాట్లు చేయడంతో తాగునీటి సమస్యకు పరిష్కరమవుతుందని ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అన్నారు. మండలంలోని…