ఏలూరు-జిల్లా

  • Home
  • యుద్ధప్రాతిపదికన రైస్‌ మిల్లులకు ధాన్యం

ఏలూరు-జిల్లా

యుద్ధప్రాతిపదికన రైస్‌ మిల్లులకు ధాన్యం

Dec 7,2023 | 17:54

ప్రజాశక్తి – ఏలూరు జిల్లాలో రైతులు పండించిన ధాన్యం మొత్తం యుద్ధప్రాతిపదికన రైస్‌ మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. తుపాన్‌ అనంతరం చేపట్టాల్సిన…

ఎకరాకు రూ.40వేలు పరిహారమివ్వాలి : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

Dec 7,2023 | 17:52

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ తుపాన్‌ వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని, ధాన్యం రైతులకు ఎకరాకు రూ.40 వేలు, వాణిజ్య పంట రైతులకు…

‘ఉన్నతి – మహిళా శక్తి’తో సాధికారత

Dec 7,2023 | 17:51

ప్రజాశక్తి – ఏలూరు ఎస్‌సి, ఎస్‌టి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఉన్నతి-మహిళాశక్తి’ ప్రత్యేక పథకం ద్వారా వారి జీవనోపాధికి సున్నా వడ్డీకే ఆటో…

మొలకెత్తిన ధాన్యం సైతం కొనుగోలు చేయాలి

Dec 7,2023 | 17:11

పొలసానిపల్లి సర్పంచి షేక్‌ రహీమా బేగం ప్రజాశక్తి – భీమడోలు ధాన్యం కొనుగోలులో సడలించిన నిబంధనలకు అదనంగా మొలక వచ్చిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని పొలసానిపల్లి…

డ్రెయినేజీలో పడి వృద్ధుడు మృతి

Dec 6,2023 | 18:36

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌ మండలంలోని అన్నవరం గ్రామంలో బుధవారం పిల్లి కృష్ణమూర్తి(65) సైకిల్‌పై వెళుతూ డ్రెయినేజీలో పడి మృతి చెందినట్లు రూరల్‌ ఎస్‌ఐ తలారి రామకృష్ణ…

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు

Dec 6,2023 | 18:35

ప్రజాశక్తి – జీలుగుమిల్లి మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో మండల వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో పలు రకాల పంటలు దెబ్బతిన్నాయి. చేతికి…

పారిశుధ్య కార్మికులకు రెయిన్‌ కోట్లు పంపిణీ

Dec 6,2023 | 18:34

ప్రజాశక్తి – ఉంగుటూరు వెల్ఫేర్‌ ఆఫ్‌ చేబ్రోలు వాట్సప్‌ గ్రూపు ఆధ్వర్యంలో చేబ్రోలు పంచాయతీ పారిశుధ్య కార్మికులకు రెయిన్‌ కోట్లు బుధవారం అందజేశారు. సర్పంచి రాంథే లక్ష్మీ…

రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు ‘అంబేద్కర్‌’

Dec 6,2023 | 16:38

అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా మాజీ ఎఎంసి ఛైర్మన్‌ వెంకటేశ్వరరావు ప్రజాశక్తి – మండవల్లి అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని అందించే విధంగా రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి…

ముందు ధాన్యం మిల్లులకు చేర్చండి : కలెక్టర్‌

Dec 5,2023 | 21:25

ప్రజాశక్తి – పెదపాడు ధాన్యం తరలించే అవకాశాలున్న చోట ఆలస్యం చేయకుండా తక్షణం మిల్లులకు చేర్చాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ రైతులకు సూచించారు. మండలంలోని సీతారామపురం, వట్లూరు…