ఏలూరు-జిల్లా

  • Home
  • విద్యార్థులకు రైటింగ్‌ ప్యాడ్‌లు వితరణ

ఏలూరు-జిల్లా

విద్యార్థులకు రైటింగ్‌ ప్యాడ్‌లు వితరణ

Dec 12,2023 | 22:00

ఏలూరు అర్బన్‌ : మండలంలోని పోణంగి గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేయుచున్న కపిలవాయి పద్మావతి షష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవసరమైన…

పుట్రేపు రోడ్డు నిర్మాణానికి కృషి : ఎంఎల్‌ఎ

Dec 12,2023 | 21:57

ప్రజాశక్తి – టి. నరసాపురం పుట్రేపు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, అతి త్వరలోనే నిర్మాణం చేపట్టనున్నట్లు పోలవరం నియోజకవర్గ ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు అన్నారు.…

యోగాసన పోటీలకు తోటపల్లి హీల్‌ విద్యార్థుల ఎంపిక

Dec 12,2023 | 21:55

ప్రజాశక్తి – ఆగిరిపల్లి జాతీయస్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్‌ పోటీలకు మండల పరిధిలోని తోటపల్లి హీల్‌ ప్యారడైజ్‌కు చెందిన ఆర్‌. కవిత (6వతరగతి), వి.కా క్షాయని(4వతరగతి)లు ఎంప ికైనట్లు…

ఆశా వర్కర్లకు కనీస వేతనాలివ్వాలి

Dec 12,2023 | 21:53

చాట్రాయి : ఆశావర్కర్స్‌కి కనీస వేతనాలు చెల్లించాలి, పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, రిటైర్మెంట్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆశావర్కర్స్‌…

లాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ సవరణపై నిరసన

Dec 12,2023 | 21:50

జంగారెడ్డిగూడెం : ఆంధ్రప్రదేశ్‌ లాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను నిరసిస్తూ జంగారెడ్డిగూడెం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మంగళవారం స్థానిక బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు నినాదాలు…

పిహెచ్‌సిలో పూర్తిస్థాయిలో వైద్య సేవలందించాలి

Dec 11,2023 | 21:02

మండవల్లి : మండవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ఎల్‌ఎస్‌.భాస్కరరావు, టి.అప్పారావు…

ఇల్లు కాలిపోయిన బాధితులకు సహాయం

Dec 11,2023 | 21:01

జీలుగుమిల్లి : మండలంలోని దిబ్బగూడెం గ్రామంలో ముచ్చిక మంగరాజుకి చెందిన తటాకిల్లు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. సర్వం కోల్పోయి బోరున విలపిస్తున్న బాధిత కుటుంబానికి సోమవారం…

కళాశాలకు 30 డెస్కుల బహూకరణ

Dec 11,2023 | 20:59

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు 30 డెస్కులను బహూకరించిన తపన ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి,…

పంటనష్టం నమోదు : ఎడి

Dec 11,2023 | 20:58

ప్రజాశక్తి – భీమడోలు మండల పరిధిలో పంట నష్టం నమోదు కార్యక్రమం సోమవారం ప్రారంభమైందని ఎడి ఉషారాణి తెలిపారు. నమోదు కార్యక్రమానికి ప్రత్యేక సర్వే బృందాల నియామకం…