ఏలూరు-జిల్లా

  • Home
  • ‘ఉద్యోగులకు సహకారం అందించాలి’

ఏలూరు-జిల్లా

‘ఉద్యోగులకు సహకారం అందించాలి’

Feb 7,2024 | 21:22

ఏలూరు అర్బన్‌: రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారంతోపాటు పరిపాలనా విషయాలలో కూడా ఉద్యోగులకు సహకారం అందించాలని రమేష్‌ కుమార్‌కు జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌…

11న జాతీయ కవి సమ్మేళనం

Feb 6,2024 | 21:59

ఏలూరు అర్బన్‌: సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవాసంస్థ కళా వేదిక ఈనెల 11వ తేదీన కొయ్యలగూడెంలో జాతీయ తెలుగు సాహిత్య సదస్సు 129వ జాతీయ కవి సమ్మేళనం…

వాటర్‌ ట్యాంకు పరిశీలన

Feb 6,2024 | 21:58

పోలవరం : పాఠశాల వాటర్‌ ట్యాంకులో జంతు కళేబరం పేరిట వచ్చిన వార్త కథనానికి మంచి స్పందన లభించింది. కొయ్యలగూడెం ఉపవిద్యా శాఖ అధికారి రామన్న దొర…

9న నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ

Feb 6,2024 | 21:56

భీమడోలు: పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈనెల 9వ తేదీన నిర్వహిస్తున్న నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయాలని భీమడోలు మండల విద్యాధికారి-2…

ముదినేపల్లి తహశీల్దార్‌గా కుమారి

Feb 6,2024 | 21:55

ముదినేపల్లి: మండల తహశీల్దార్‌గా ఎస్‌ఎల్‌ఎన్‌.కుమారి మంగళవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట తహశీల్దార్‌గా పనిచేస్తున్న కుమారి ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీల్లో భాగంగా ముదినేపల్లి…

ఢీకొట్టుకున్న బైక్‌లు – వ్యక్తి మృతి

Feb 6,2024 | 12:24

బుట్టాయిగూడెం (ఏలూరు) : రెండు బైక్‌లు ఒకదానినొకటి ఢీకొట్టుకోవడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం రాజానగరం వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో…

సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు విడుదల చేయాలని.. మున్సిపల్‌ కార్మికుల ధర్నా

Feb 6,2024 | 12:18

ఏలూరు : మున్సిపల్‌ సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు విడుదల చేయాలని కోరుతూ … ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్‌…

శాంతిభద్రతలు కాపేడేందుకు చర్యలు : ఎస్‌ఐ

Feb 5,2024 | 22:27

ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌ ఉన్నతాధికారుల ఆదేశాలతో శాంతిభద్రతలు కాపాడేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడతానని మూడో పట్టణ ఎస్‌ఐ ఫణీంద్ర తెలిపారు. ఏలూరు మూడో పట్టణ ఎస్‌ఐగా…

ఎంపిడిఒ మల్లీశ్వరికి సన్మానం

Feb 5,2024 | 22:26

ప్రజాశక్తి – ముదినేపల్లి ముదినేపల్లి మండల ఎంపిడిఒగా పనిచేసి ఎన్నికల ప్రక్రియలో భాగంగా బదిలీపై పల్నాడు జిల్లా పెదకూరపాడు వెళ్లిన మల్లీశ్వరికి ఘనంగా సన్మానం జరిగింది. సోమవారం…