ఏలూరు-జిల్లా

  • Home
  • మూడో పంట.. మాయం..!

ఏలూరు-జిల్లా

మూడో పంట.. మాయం..!

May 25,2024 | 21:51

డెల్టాలో వేసవి అపరాల సాగు కనుమరుగు – రైతుల అదనపు ఆదాయానికి గండి భూసారంపై సైతం తీవ్ర ప్రభావం – గతంలో పెద్దఎత్తున అపరాల సాగు 1న…

జర్నలిస్ట్ కుటుంబానికి అండగా 

May 25,2024 | 12:52

ప్రజాశక్తి-చింతలపూడి : ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఏలూరు టైమ్స్ సీనియర్ జర్నలిస్ట్ అశోకవర్ధన్ మృతికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా…

కాలువ రేవులో చెత్త తొలగింపు

May 24,2024 | 16:57

ప్రజాశక్తి కథనానికి స్పందన ప్రజాశక్తి – ఉంగుటూరు కైకరంలో ఏలూరు కాలువ గట్టు, రేవుల వద్ద పేరుకుపోయిన చెత్త చెదారాన్ని అధికారులు పంచాయతీ పారిశుధ్య కార్మికులతో తీయించి…

తాగునీరు, మజ్జిగ వితరణ అభినందనీయం

May 23,2024 | 21:35

తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ సూపరింటెండెంటింగ్‌ ఇంజినీర్‌ సాల్మన్‌ రాజు ప్రజాశక్తి – ఏలూరు సిటీ వేసవిలో తాగునీరు, మజ్జిగ అందించడం పుణ్యకార్యమని తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ…

గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలి

May 23,2024 | 21:34

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు కామవరపుకోట సర్వసభ్య సమావేశంలో ఎంపిపి విజయలక్ష్మి ప్రజాశక్తి – కామవరపుకోట రానున్న వర్షాకాలంలో ప్రజలకు సీజనల్‌ వ్యాధులు రాకుండా గ్రామాల్లో ముందుగానే…

వేసవి శిక్షణ శిబిరాలతో విజ్ఞానం, వినోదం

May 23,2024 | 21:32

ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.హైమావతి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు వి.ఠాగూర్‌రాజా ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ విద్యార్థుల్లో విజ్ఞానం, వినోదం పెంపొందించటమే హేలాపురి చిల్డ్రన్‌ క్లబ్‌ సమ్మర్‌…

మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రారంభం

May 23,2024 | 18:06

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏలూరు రోడ్డులో మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆసుపత్రి…

సిహెచ్‌సి సిబ్బంది పని తీరు మార్చుకోవాలి

May 23,2024 | 18:05

విధుల్లో అలసత్వం వహిస్తే సహించం వైద్య సిబ్బందిపై ఐటిడిఎ పిఒ సూర్యతేజ ఆగ్రహం ప్రజాశక్తి – బుట్టాయగూడెం బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పనితీరు మార్చుకోవాలని,…

వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం

May 22,2024 | 22:17

సామాజిక కార్యకర్త మండే సుధాకర్‌ ప్రజాశక్తి – భీమడోలు వినియోగదారులు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సామాజిక కార్యకర్త మండే సుధాకర్‌ కోరారు. భీమడోలు…