ముంచిన మిచౌంగ్..!
ప్రజాశక్తి – ముదినేపల్లి మిచౌంగ్ తుపాను రైతులను నట్టేముంచింది. చేతికొచ్చిన పంట కళ్లముందే వర్షార్పణం కావడంతో ఏమిచేయాలో పాలుపోక రైతులు దిగాలు చెందుతున్నారు. మండలంలో ముమ్మరంగా కోతలు,…
ప్రజాశక్తి – ముదినేపల్లి మిచౌంగ్ తుపాను రైతులను నట్టేముంచింది. చేతికొచ్చిన పంట కళ్లముందే వర్షార్పణం కావడంతో ఏమిచేయాలో పాలుపోక రైతులు దిగాలు చెందుతున్నారు. మండలంలో ముమ్మరంగా కోతలు,…
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి మిచౌంగ్ తుపాను ప్రభావం జిల్లాను కుదిపేస్తోంది. ఎడతెరిపిలేని వర్షంతో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ముఖ్యంగా రైతుల పరిస్థితి అత్యంత ఘోరంగా మారింది.…
ప్రజాశక్తి – చింతలపూడి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమే నిజమైన మానవత్వమని మాజీ సొసైటీ ఛైర్మన్ ఆత్కూరి సుబ్బారావు అన్నారు. పట్టణంలో గత 3 రోజుల క్రితం సుప్రియన్…
ప్రజాశక్తి – ముసునూరు అవసరాల గల విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో వున్నప్పుడే ఏదైనా సాధించగలరని ప్రధానోపాధ్యాయులు ఎం.హన్నామణి అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో గెలుపొందిన…
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్ నారాయణపురంలో ఆదివారం జరిగిన యుటిఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శిగా నంబూరి రాంబాబు మూడవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.…
ప్రజాశక్తి – నూజివీడు రూరల్ పట్టణంలోని శ్రీసత్యసాయి బాలభారతి విద్యాలయంలోని విద్యార్థులకు సోమవారం రోటరీ క్లబ్ ఆఫ్ నూజివీడు వారి ఆధ్వర్యంలో రోటరీ జిల్లా గవర్నర్ రావూరి…
ప్రజాశక్తి – భీమడోలు మారుమూల ప్రాంతాల్లోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని సూరప్పగూడెం సాల్వేషన్ ఆర్మీ ప్రార్థనాలయానికి…
ప్రజాశక్తి – భీమడోలు వికలాంగుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న గుండుగొలనుకు చెందిన విఘ్నేశ్వర వికలాంగుల సేవాసమితి సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సేవా సమితి…
ప్రజాశక్తి – ఏలూరు విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచి వినియోగదారుల హక్కులు, చట్టంపై అవగాహన ఉండాలని, భారతదేశంలో మొదటిసారిగా 1986లో వినియోగదారుల రక్షణ చట్టం ప్రవేశపెట్టబడిందని కొవ్వలి…