వైఎస్ఆర్ బీమా తక్షణ సహాయం అందజేత
పోలవరం : మండలంలో పోలవరం పంచాయతీలో శనివారం ఉదయం పిండి వరప్రసాద్ చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్ బీమా తక్షణ సహాయం కింద రూ.10 వేల…
పోలవరం : మండలంలో పోలవరం పంచాయతీలో శనివారం ఉదయం పిండి వరప్రసాద్ చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్ బీమా తక్షణ సహాయం కింద రూ.10 వేల…
ప్రజాశక్తి – భీమడోలు మండలంలో ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘ఆడదాం ఆంధ్రా’ టోర్నమెంట్-2023ను విజయవంతం చేయాలని ఎంపిడిఒ సిహెచ్.పద్మావతి దేవి కోరారు. భీమడోలు హైస్కూల్లో…
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్ సిఎం జగన్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. శనివారం సిపిఐ జిల్లా కార్యాలయంలోని స్ఫూర్తి…
జంగారెడ్డిగూడెం : పట్టణానికి చెందిన సంఘ సేవకులు, రెడ్క్రాస్ శాశ్వత సభ్యులు, ఫ్రైడ్ ఇండియా డైరెక్టర్ పిఎస్ఎస్ గాంధీకి గౌరవ డాక్టరేట్ లభించింది. ఇటీవల ఢిల్లీలోని మ్యాజిక్…
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్ రెండు రోజుల పాటు జరిగే హేలాపురి బాలోత్సవం-4 స్థానిక అమీనాపేటలోని శ్రీసురేంద్ర బాహుగుణ స్కూల్లో షేక్ సాబ్జీ స్మారక ప్రాంగణంలో శనివారం…
వీరివీరి గుమ్మడి పండు వీరి పేరేంటీ’ అనే చందంగా తయారైంది జిల్లాలో అధికార పార్టీ ఎంఎల్ఎ పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల ఇన్ఛార్జుల మార్పు అధికార…
అంగన్వాడీలు 12వ రోజు శనివారం పలుచోట్ల వినూత్నంగా తమ నిరసన తెలిపారు. కలిదిండిలో చెవిలో పూలు పెట్టుకుని, ముసునూరులో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. జీలుగుమిల్లిలో మెడలో…
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి క్రిస్మస్, సంక్రాంతి పండుగలను సామాన్య ప్రజానీకం సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి కన్పిస్తోంది. నిత్యావసర వస్తువులతోపాటు అన్నిరకాల ధరల పెరుగుదల సామాన్య ప్రజానీకాన్ని…
ప్రజాశక్తి – చింతలపూడి విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్ సుందర్ అన్నారు. పట్టణంలో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో మొదటి బహుమతి సాధించిన…