రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ప్రజాశక్తి – ద్వారకాతిరుమల గుండుగొలను-కొవ్వూరు జాతీయ రహదారిపై ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. గుండుగొలను…
ప్రజాశక్తి – ద్వారకాతిరుమల గుండుగొలను-కొవ్వూరు జాతీయ రహదారిపై ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. గుండుగొలను…
ప్రజాశక్తి – ముసునూరు ముసునూరు గ్రామంలో చెరువులన్నీ ఆక్రమణకు గురయ్యాయని గ్రామస్తులు తహశీల్దార్కి వినతిని అందజేశారు. ఆదివారం మండల కేంద్రమైన ముసునూరు గ్రామానికి చెందిన మానిక్యాల సాంబశివరావు…
ప్రజాశక్తి – మండవల్లి పేద విద్యార్థుల విద్యాభివృద్ధిని ప్రోత్సహించడంలో రాయల్ క్లబ్ ఎప్పుడు అండగా ఉంటుందని, విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రిటైర్డ్ జాయింట్ కమిషనర్…
ఆపై పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం ప్రజాశక్తి – ఉంగుటూరు చేబ్రోలులో ఆదివారం పొలంలో వరినాట్లు వేస్తున్న వితంతువు ధనలక్ష్మిపై భీమయ్య అనే వ్యక్తి కత్తితో దాడి చేసి,…
ప్రజాశక్తి – భీమడోలు మండలంలో రబీ సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వ్యవసాయ అధికారి ఉషారాణి తెలిపారు. ప్రస్తుత సీజన్లో 13 వేల 150 ఎకరాల విస్తీర్ణంలో…
ప్రజాశక్తి-కొయ్యలగూడెం : మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, మినీ వర్కర్స్ సమ్మె అరో రోజుకు చేరుకుంది. ఆరో రోజు నిరసనలో వినూత్నంగా గాంధీ చెప్పిన…
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికనేత ఎంఎల్సి షేక్ సాబ్జీ మృతికి సిపిఎం జిల్లా కమిటీ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా స్థానిక పవర్పేటలోని…
బుట్టాయగూడెం : ఎల్టిఆర్ 1/70 చట్టం భూ సమస్యను ఇప్పటికైనా ఐటిడిఎ అధికారులు సత్వరమే పరిష్కరించాలని లేని పక్షంలో ఐటిడిఎ ముట్టడి కార్యక్రమం చేపడతామని సిపిఎం మండల…
ప్రజాశక్తి – భీమవరం తమ సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా వెరవకుండా మొక్కవోని దీక్షతో తమ ఆందోళన వివిధరూపాల్లో సాగిస్తున్నారు.…