ఏలూరు-జిల్లా

  • Home
  • తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొనాలి : సిపిఎం

ఏలూరు-జిల్లా

తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొనాలి : సిపిఎం

Dec 5,2023 | 21:23

ప్రజాశక్తి – దెందులూరు మిచౌంగ్‌ తుపాను వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఎం, ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం…

వర్షార్పణం..!

Dec 5,2023 | 21:21

ప్రజాశక్తి – మండవల్లి మిచౌంగ్‌ తుపాను మండలాన్ని అతలాకుతలం చేసింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లింగాల, అల్లినగరం, కానుకొల్లు, అయ్యవారి రుద్రవరం గ్రామాల్లో సుమారు రెండు…

కుంభవృష్టి..!

Dec 5,2023 | 21:19

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు జిల్లాను ముంచెత్తాయి. 24 గంటల పాటు ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు కుంభవృష్టి వర్షం కురిసింది.…

సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలి

Dec 5,2023 | 19:44

ప్రజాశక్తి – జీలుగుమిల్లి సచివాలయల ద్వారా జరిగే సంక్షేమ పథకాల అమలుకు సిబ్బంది మరింతగా కృషి చేయాలని జిల్లా ట్రైనింగ్‌ కో ఆర్డినేటర్‌ ప్రసంగి రాజు పేర్కొన్నారు.…

రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో యాచకులకు భోజన పొట్లాల పంపిణీ

Dec 5,2023 | 19:43

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ జిల్లా రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బివి.కృష్ణారెడ్డి ఆదేశానుసారం రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు మంగళవారం ఏలూరు రైల్వేస్టేషన్‌, పాత బస్టాండ్‌ వంటి ప్రాంతాల్లో 20 మంది…

గొల్లగూడెంలో కూలిన తాటాకిళ్లులు

Dec 5,2023 | 19:42

ప్రజాశక్తి – ఉంగుటూరు భారీ వర్షాలకు ఉంగుటూరు మండలం గొల్లగూడం ఎస్‌సి కాలనీలో తాటాకిళ్లులు, పెంకుటిళ్లులు కూలిపోయినట్లు విఆర్‌ఒ ఉండ్రాజవరపు చంద్రబాబు వెల్లడించారు. బాధితులను పునరావాస కేంద్రానికి…

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల పర్యటన : బండేటి

Dec 5,2023 | 19:40

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ మిచౌంగ్‌ తుపాను దాటికి అతలాకుతలమైన ప్రాంతాల్లో ఏలూరు టిడిసి ఇన్‌ఛార్జి బండేటి రాధాకృష్ణ పర్యటించారు. తుపాను బాధితులను పరామర్శించారు. తమ అధినేత…

గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు : ఎంఎల్‌ఎ

Dec 5,2023 | 17:14

ప్రజాశక్తి – కైకలూరు గ్రామాల్లో ప్రతి పేదవాని గడపకూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు కోరారు. మంగళవారం మండల…

మోసపోయం.. ఆదుకోండి

Dec 4,2023 | 21:49

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు వసూలు చేసి పరారైన టి.నరసింహపై కేసు పెట్టి, బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం, జనసేన పార్టీలు డిమాండ్‌…