ఏలూరు-జిల్లా

  • Home
  • కన్నాయిగూడేంలో రోడ్డు ప్రమాదం

ఏలూరు-జిల్లా

కన్నాయిగూడేంలో రోడ్డు ప్రమాదం

Feb 16,2024 | 10:48

ప్రజాశక్తి-కొయ్యలగూడెం  : కొయ్యలగూడెం మండలం కన్నాయిగుడేం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నయ్య గూడెం గ్రామంలో ఈ రోజు 9:20 నిముషాలకు రాజమండ్రి నుంచి గవరవరం గ్రామంలో వారి…

భయంతో పరుగెత్తి… బావిలో పడి…

Feb 15,2024 | 11:54

ప్రజాశక్తి-లింగపాలెం : ఏలూరు జిల్లా లింగపాలెం మండలం గోకవరం ఏరియాలో మంగళవారం అర్ధరాత్రి కోడిపందాలు స్తావరాలపైన ధర్మాజీగూడెం పోలీసులు దాడి చేశారు. దాడి సమయంలో అక్కడే వున్న వ్యక్తి…

గుంతలు పూడిపిస్తున్న సీఐ

Feb 14,2024 | 10:48

ప్రజాశక్తి-చింతలపూడి : చింతలపూడి నగర పంచాయతీలో గుంతలో పడి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నయని సీఐ సుధాకర్ గుంతలు పూడిపిస్తున్నారు. నగర పంచాయతీ అధికారులు, ఆర్ అండ్ బి…

టిడిపి వాణిజ్య విభాగం కార్యదర్శిగా రాము

Feb 13,2024 | 22:47

ముదినేపల్లి: గురజ గ్రామానికి చెందిన టిడిపి సీనియర్‌ నాయకులు అడుసుమిల్లి రామకృష్ణ(రాము)ని జిల్లా టిడిపి వాణిజ్య విభాగం కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు మంగళవారం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో…

చిన్నారికి ఎస్‌ఐ సాయం

Feb 13,2024 | 22:45

ప్రజాశక్తి – ముసునూరు సేవా దృక్పధంతో సేవ చేయాలనే ఉద్ధేశ్యంతో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాలురకు ముసునూరు ఎస్‌ఐ పి.వాసు ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం రాజమండ్రి…

‘కార్యకర్తలకు అండగా టిడిపి’

Feb 13,2024 | 22:43

చింతలపూడి: కార్యకర్తలకు టిడిపి ఎప్పుడు అండగా ఉంటుందని చింతలపూడి నియోజకవర్గ యువ నాయకులు సొంగ రోషన్‌ కుమార్‌ అన్నారు. చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో టిడిపి కార్యకర్త…

యువతకు వాలీబాల్‌ కిట్లు అందజేత

Feb 12,2024 | 22:52

ప్రజాశక్తి – చాట్రాయి మండలంలోని పోలవరం గ్రామంలో యువకులకు మాజీ ఎంఎల్‌ఎ, ప్రస్తుతం ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిన్నం రామకోటయ్య ఆధ్వర్యంలో క్రికెట్‌, వాలీబాల్‌ కిట్లు…

పలు అభివృద్ధి పనులు ప్రారంభం

Feb 12,2024 | 22:50

ప్రజాశక్తి – ముదినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముదినేపల్లి పోలీస్‌ స్టేషన్‌ దగ్గర…

కరాటే పోటీల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

Feb 12,2024 | 22:49

ప్రజాశక్తి – చింతలపూడి ఫిబ్రవరి 11వ తేదీన విజయవాడలో నిర్వహించిన 1వ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ కరాటే పోటీలలో చింతలపూడి శ్రీచైతన్య స్కూల్‌కి చెందిన 16 మంది విద్యార్థులు…