ఏలూరు-జిల్లా

  • Home
  • గుంతలు పూడిపిస్తున్న సీఐ

ఏలూరు-జిల్లా

గుంతలు పూడిపిస్తున్న సీఐ

Feb 14,2024 | 10:48

ప్రజాశక్తి-చింతలపూడి : చింతలపూడి నగర పంచాయతీలో గుంతలో పడి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నయని సీఐ సుధాకర్ గుంతలు పూడిపిస్తున్నారు. నగర పంచాయతీ అధికారులు, ఆర్ అండ్ బి…

టిడిపి వాణిజ్య విభాగం కార్యదర్శిగా రాము

Feb 13,2024 | 22:47

ముదినేపల్లి: గురజ గ్రామానికి చెందిన టిడిపి సీనియర్‌ నాయకులు అడుసుమిల్లి రామకృష్ణ(రాము)ని జిల్లా టిడిపి వాణిజ్య విభాగం కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు మంగళవారం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో…

చిన్నారికి ఎస్‌ఐ సాయం

Feb 13,2024 | 22:45

ప్రజాశక్తి – ముసునూరు సేవా దృక్పధంతో సేవ చేయాలనే ఉద్ధేశ్యంతో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాలురకు ముసునూరు ఎస్‌ఐ పి.వాసు ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం రాజమండ్రి…

‘కార్యకర్తలకు అండగా టిడిపి’

Feb 13,2024 | 22:43

చింతలపూడి: కార్యకర్తలకు టిడిపి ఎప్పుడు అండగా ఉంటుందని చింతలపూడి నియోజకవర్గ యువ నాయకులు సొంగ రోషన్‌ కుమార్‌ అన్నారు. చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో టిడిపి కార్యకర్త…

యువతకు వాలీబాల్‌ కిట్లు అందజేత

Feb 12,2024 | 22:52

ప్రజాశక్తి – చాట్రాయి మండలంలోని పోలవరం గ్రామంలో యువకులకు మాజీ ఎంఎల్‌ఎ, ప్రస్తుతం ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిన్నం రామకోటయ్య ఆధ్వర్యంలో క్రికెట్‌, వాలీబాల్‌ కిట్లు…

పలు అభివృద్ధి పనులు ప్రారంభం

Feb 12,2024 | 22:50

ప్రజాశక్తి – ముదినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముదినేపల్లి పోలీస్‌ స్టేషన్‌ దగ్గర…

కరాటే పోటీల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

Feb 12,2024 | 22:49

ప్రజాశక్తి – చింతలపూడి ఫిబ్రవరి 11వ తేదీన విజయవాడలో నిర్వహించిన 1వ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ కరాటే పోటీలలో చింతలపూడి శ్రీచైతన్య స్కూల్‌కి చెందిన 16 మంది విద్యార్థులు…

ఈ చలానాలను రద్దు చేయాలి

Feb 12,2024 | 12:16

ప్రజాశక్తి-ఏలూరు : ఆటోలు, టాక్సీలపై స్టాప్ లైన్ వయోలేషన్ పేరుతో విధిస్తున్న ఈ చలానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్…

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

Feb 11,2024 | 17:52

స్పోర్ట్స్‌మీట్‌ ప్రారంభంలో డాక్టర్‌ వెంకటప్రసాద్‌ ప్రజాశక్తి – ఏలూరు సిటీ విద్యతో పాటు ఆటలపై కూడా విద్యార్థులు మక్కువ చూపాలని ఆంధ్ర హాస్పిటల్స్‌ వైద్యులు ఎం.వెంకటప్రసాద్‌ సూచించారు.…