ఏలూరు-జిల్లా

  • Home
  • దౌర్జన్యంగా పంటను ఎత్తుకుపోయారు

ఏలూరు-జిల్లా

దౌర్జన్యంగా పంటను ఎత్తుకుపోయారు

Apr 6,2024 | 22:30

ఎంఆర్‌ఒ ఆఫీస్‌ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి గ్రామస్తుల ఆందోళన బుట్టాయగూడెం: భూవివాదం నేపథ్యంలో మర్రిగూడెంకు చెందిన కొందరు గ్రామస్తులు తమ జీడిమామిడి తోటలో ప్రవేశించి దౌర్జన్యంగా పంటను…

ఉపాధి కూలీ బకాయిలు విడుదల చేయాలి

Apr 6,2024 | 22:29

వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన వినతి ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ పెండింగ్‌లో ఉన్న నాలుగున్నర కోట్ల ఉపాధి హామీ వేతన బకాయిలు విడుదల చేయాలని, ఏలూరు…

నారాయణపురం వాలంటీర్ల రాజీనామా

Apr 6,2024 | 13:23

ప్రజాశక్తి-ఉంగుటూరు : ఉంగుటూరు మండలం నారాయణపురం సచివాలయం-2 పరిధిలో వాలంటీర్లు శనివారం మూకుమ్మడిగ రాజీనామాలు చేశారు. తామంతా ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో ఉంగుటూరు మండలంలో…

‘డిఎన్‌ఆర్‌ను మళ్లీ ఎంఎల్‌ఎగా గెలిపించాలి’

Apr 5,2024 | 21:48

ముదినేపల్లి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంఎల్‌ఎగా దూలం నాగేశ్వరరావును, ఎంపీగా కారుమూరు సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కైకలూరు ఎంఎల్‌ఎ డిఎన్‌ఆర్‌ కోడలు దూలం…

డోకల వారి వీధిలో ‘మన ఊరికి మన వాసన్న’

Apr 5,2024 | 21:47

భీమడోలు : గుండుగొలను గ్రామ పరిధిలోని డోకల వారి వీధిలో మన ఊరికి మన వాసన్న కార్యక్రమాన్ని ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు శుక్రవారం సాయంత్రం నిర్వహించారు.…

దాతల సహకారం అభినందనీయం

Apr 5,2024 | 21:45

జంగారెడ్డిగూడెం టౌన్‌ : విద్యాప్రగతికి విద్యాప్రోత్సాహకం అందించేందుకు ముందుకు రావడం, ఇచ్చిన మాటకు కట్టుబడి గత మూడు సంవత్సరాల నుంచి ప్రోత్సాహం అందించడం అభినందనీయమని రోటరీ అసిస్టెంట్‌…

ప్రతిఒక్కరూ వైసిపి విజయానికి తోడ్పడాలి

Apr 5,2024 | 21:44

వైసిపి నియోజకవర్గ ఎంఎల్‌ఎ అభ్యర్థి కంభం విజయ రాజు ప్రజాశక్తి – చింతలపూడి సిఎం జగన్మోహన్‌ రెడ్డి చేసిన అభివృద్ధి ఫలాలు మళ్లీ ప్రజలకు అందాలంటే వైసిపి…

సమతావాది జగ్జీవన్ రామ్

Apr 5,2024 | 15:14

ప్రజాశక్తి-కలెక్టరేట్(ఏలూరు) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బాబు జగ్జీవన్ రామ్ సమతవాది, సంస్కరణవాది అని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ గౌతమి…

ఓటు నమోదుకు తుది గడువు 14

Apr 4,2024 | 15:08

ప్రజాశక్తి-ఉంగుటూరు : ఓటు పొందేందుకు ఏప్రిల్ 1,2024 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా అర్హులేనని, ఈ నెల 14వ తేదీ లోపుగా ధరఖాస్తు చేసుకోవాలని ఉంగుటూరు ఆర్వో…