ఏలూరు-జిల్లా

  • Home
  • ఎన్నికల కోడ్‌ నిబంధనలు పాటించాలి

ఏలూరు-జిల్లా

ఎన్నికల కోడ్‌ నిబంధనలు పాటించాలి

Mar 21,2024 | 22:44

ప్రజాశక్తి – భీమడోలు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో భీమడోలు మండల పరిధిలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసిసి) అమల్లోకి వచ్చిందని నోడల్‌ అధికారి, భీమడోలు…

రోడ్డుపై గుంతలు.. ఆగని ప్రమాదాలు

Mar 21,2024 | 22:42

అధ్వానంగా రహదారి ఇబ్బందుల్లో ప్రయాణికులు, వాహనదారులు పట్టించుకోని అధికారులు ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏరియా ఆసుపత్రికి వెళ్లే రోడ్డులో ఆచార్య భరద్వాజ నగర్‌ దగ్గర…

రోడ్డు వేయిస్తా : సొంగ రోషన్‌

Mar 18,2024 | 22:24

ప్రజాశక్తి – చింతలపూడి ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారని, రోడ్డు వేయించి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తానని సొంగ రోషన్‌ కుమార్‌ హామీ ఇచ్చారు.…

పోలీసుల కవాతు

Mar 18,2024 | 21:56

ప్రజాశక్తి – ముదినేపల్లి జిల్లా ఎస్‌పి మేరీ ప్రశాంతి ఉత్తర్వుల మేరకు సోమవారం ముదినేపల్లి మండలంలో సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది రోడ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఎస్‌ఐ డి.వెంకట్‌ కుమార్‌…

ప్లెక్సీలు తొలగించిన అధికారులు

Mar 18,2024 | 21:55

ప్రజాశక్తి – కలిదిండి ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో కలిదిండి ప్రధాన సెంటర్‌తో పాటు పలు గ్రామాల్లో అధికారులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలుచోట్ల నుంచి వస్తున్న సమాచారంతో…

వైసిపిలోకి పలువురు

Mar 18,2024 | 21:53

ప్రజాశక్తి – ముదినేపల్లి మండలంలోని వడాలి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధికి యువకులు ఆకార్షితులై పెద్ద ఎత్తున సోమవారం రాత్రి 150 మంది వైసిపిలోకి చేరారు. డిఎన్‌ఆర్‌ తనయులు…

కృత్రిమ కాలు అందజేత

Mar 18,2024 | 21:52

ప్రజాశక్తి – ఆగిరిపల్లి సమృద్ధి కలిగిన వారు లేనివారికి సహాయపడటమే మానవత్వమని హీల్‌ సంస్థ కార్యదర్శి తాతినేని లక్ష్మి అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అడుసుమిల్లి ప్రతాప్‌ తన…

డిఎన్‌ఆర్‌ను ఆశ్వీరదించాలి

Mar 17,2024 | 21:09

కోడలు ఇంటింటా ప్రచారం ప్రజాశక్తి – ముదినేపల్లి ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావును మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోడలు దూలం స్వాతి ఆదివారం పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం…

నియోజవర్గ అభివృద్ధికి కృషి : విజయరాజు

Mar 17,2024 | 21:08

ప్రజాశక్తి – చింతలపూడి చింతలపూడి నియోజకవర్గాన్ని రాష్టంలో మొదట స్థానంలో నిలబెట్టి, అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తానని వైసిపి చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి కంభం విజయరాజు అన్నారు.…