‘అందరం కలిసి పనిచేద్దాం’
ప్రజాశక్తి – చింతలపూడి అందరం కలిసి పని చేద్దామని, టిడిపి, జనసేన అధికారంలోకి వస్తే కష్టపడే వ్యక్తులకు టిడిపితో పాటు నామినేట్ పదవులు సమానంగా నిర్వహిస్తామని మాజీ…
ప్రజాశక్తి – చింతలపూడి అందరం కలిసి పని చేద్దామని, టిడిపి, జనసేన అధికారంలోకి వస్తే కష్టపడే వ్యక్తులకు టిడిపితో పాటు నామినేట్ పదవులు సమానంగా నిర్వహిస్తామని మాజీ…
ప్రజాశక్తి – చింతలపూడి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని చింతలపూడి నియోజకవర్గ వైసిపి ఇన్ఛార్జి కంభం విజయరాజు అన్నారు. చింతలపూడిలోని గ్రామానికి చెందిన కె.జ్యోతికి సిఎం…
ప్రజాశక్తి- యడవల్లి (ఏలూరు) : లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి, తారు రోడ్డు పనులకు ఎంపీ కోటగిరి శ్రీధర్ మంగళవారం…
తహశీల్దార్ బి.మృత్యుంజయరావు ప్రజాశక్తి – ఆగిరిపల్లి విధుల పట్ల ప్రతి కార్మికుడు శ్రద్ధ, అంకితభావంతో పాటు తగు జాగ్రత్తలతో పనిచేయాలని ఆగిరిపల్లి మండల తహశీల్దార్ బి.మృత్యుంజయరావు కోరారు.…
ప్రజాశక్తి – బుట్టాయగూడెం స్థానిక సామాజిక ఆరోగ్యం కేంద్రంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ఎంఎల్ఎ తెల్లం బాలరాజు, పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ…
ప్రజాశక్తి – బుట్టాయగూడెం రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఈనెల 9వ తేదీ లోపు ఆర్డినెన్సు జారీ చేయకపోతే ఈనెల 10న…
ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు శాశ్వత రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు అందించడం అనేది గొప్ప…
పోలవరం మత్స్యకారులు ప్రజాశక్తి – పోలవరం ప్రధానమంత్రి మత్స్య యోజన పథకంలో అర్హత లేని వారికి రూ.23 లక్షల రుణాలను ఇచ్చిన మత్స్యశాఖ అధికారుల తీరుపై విచారణ…
చింతలపూడి (ఏలూరు) : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు చింతలపూడి ఎస్సై కుటుంబరావు తెలిపారు. సోమవారం ఎస్సై మాట్లాడుతూ … చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో…