ఏలూరు-జిల్లా

  • Home
  • అంగన్వాడీల సమ్మె ఉధృతం

ఏలూరు-జిల్లా

అంగన్వాడీల సమ్మె ఉధృతం

Jan 9,2024 | 21:26

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ 29 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్న అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

వ్యవసాయానికి సాగునీటి వనరులు పెరగాలి

Jan 9,2024 | 21:23

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి జిల్లా సమగ్రాభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి లేదని, జిల్లాలో అనేక వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధి లేకుండాపోయిందని, సామాన్య ప్రజానీకం అభివృద్ధి చెందడమే నిజమైన…

జనభాగీదారిపై నేడు విద్యార్థులకు వక్తృత్వ పోటీలు

Jan 9,2024 | 21:17

ప్రజాశక్తి – ఏలూరు ఈనెల 10వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్‌మీడియట్‌, ఆపై చదువుతున్న విద్యార్థులకు, 26 సంవత్సరాల వయసు దాటిన యువకులకు వేరువేరుగా…

భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలి

Jan 9,2024 | 21:16

ప్రజాశక్తి – చింతలపూడి ఎపి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేయాలని టిడిపి చింతలపూడి నియోజకవర్గ నాయకులు సోంగా రోషన్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. చింతలపూడి పట్టణంలో…

రూ.3.93 కోట్లతో అభివృద్ధిపనులు

Jan 9,2024 | 21:13

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌ నగరంలోని పలు డివిజన్లలో రూ.3.93 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎంఎల్‌ఎ ఆళ్ల నాని మంగళవారం శంకుస్థాపన చేశారు. 47వ డివిజన్‌లో…

గోపీనాధ పట్నంలో ‘జన భాగీదారి’

Jan 8,2024 | 22:13

ఉంగుటూరు : గోపినాధపట్నంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ‘జన భాగీదారి’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామస్తులందరూ ప్రతిజ్ఞ చేసి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో…

నూతన భవనాలు ప్రారంభం

Jan 8,2024 | 22:12

ముదినేపల్లి : రాష్ట్ర ప్రజలంతా జగనన్నను ఆశీర్వదించి రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలని కైకలూరు ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని వడాలిలో రూ.43.60 లక్షల నిధులతో మంజూరై…

కోడి పందేల బరులు సిద్ధం

Jan 8,2024 | 22:11

ప్రజాశక్తి – జీలుగుమిల్లి మండలంలోని పలుచోట్ల కోడి పందేలకు ఇప్పటి నుంచే బరుల ఏర్పాటుకు పందెం నిర్వాహకులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చిందంటే…

దోమల నివారణకు మందు స్ప్రేయింగ్‌

Jan 8,2024 | 22:07

పోలవరం : పోలవరం మండలం కొత్త పట్టిసీమ పంచాయతీ పరిధిలో దోమలు నివారణకు దోమల మందును స్ప్రేయింగ్‌ చేసే కార్యక్రమం సోమవారం చేపట్టినట్లు పంచాయతీ సర్పంచి మైగాపుల…