దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు
ప్రజాశక్తి – జీలుగుమిల్లి మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో మండల వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో పలు రకాల పంటలు దెబ్బతిన్నాయి. చేతికి…
ప్రజాశక్తి – జీలుగుమిల్లి మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో మండల వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో పలు రకాల పంటలు దెబ్బతిన్నాయి. చేతికి…
ప్రజాశక్తి – ఉంగుటూరు వెల్ఫేర్ ఆఫ్ చేబ్రోలు వాట్సప్ గ్రూపు ఆధ్వర్యంలో చేబ్రోలు పంచాయతీ పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్లు బుధవారం అందజేశారు. సర్పంచి రాంథే లక్ష్మీ…
అంబేద్కర్ వర్థంతి సందర్భంగా మాజీ ఎఎంసి ఛైర్మన్ వెంకటేశ్వరరావు ప్రజాశక్తి – మండవల్లి అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని అందించే విధంగా రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి…
ప్రజాశక్తి – పెదపాడు ధాన్యం తరలించే అవకాశాలున్న చోట ఆలస్యం చేయకుండా తక్షణం మిల్లులకు చేర్చాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ రైతులకు సూచించారు. మండలంలోని సీతారామపురం, వట్లూరు…
ప్రజాశక్తి – దెందులూరు మిచౌంగ్ తుపాను వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఎం, ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం…
ప్రజాశక్తి – మండవల్లి మిచౌంగ్ తుపాను మండలాన్ని అతలాకుతలం చేసింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లింగాల, అల్లినగరం, కానుకొల్లు, అయ్యవారి రుద్రవరం గ్రామాల్లో సుమారు రెండు…
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి మిచౌంగ్ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు జిల్లాను ముంచెత్తాయి. 24 గంటల పాటు ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు కుంభవృష్టి వర్షం కురిసింది.…
ప్రజాశక్తి – జీలుగుమిల్లి సచివాలయల ద్వారా జరిగే సంక్షేమ పథకాల అమలుకు సిబ్బంది మరింతగా కృషి చేయాలని జిల్లా ట్రైనింగ్ కో ఆర్డినేటర్ ప్రసంగి రాజు పేర్కొన్నారు.…
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్ జిల్లా రెడ్క్రాస్ ఛైర్మన్ బివి.కృష్ణారెడ్డి ఆదేశానుసారం రెడ్క్రాస్ వాలంటీర్లు మంగళవారం ఏలూరు రైల్వేస్టేషన్, పాత బస్టాండ్ వంటి ప్రాంతాల్లో 20 మంది…