ఏలూరు-జిల్లా

  • Home
  • నిర్మాణరంగ కార్మికుల అర్ధనగ ధర్నా

ఏలూరు-జిల్లా

నిర్మాణరంగ కార్మికుల అర్ధనగ ధర్నా

Dec 13,2023 | 21:05

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సరఫరాను పునరుద్ధరించి లక్షలాది మంది నిర్మాణరంగ కార్మికుల ఉపాధి కాపాడాలని కోరుతూ భవన నిర్మాణరంగ కార్మికుల యూనియన్‌…

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

Dec 13,2023 | 21:02

ప్రజాశక్తి – ముదినేపల్లి అప్పుల బాధ భరించలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాదఘటన మండలంలోని పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు…

అంగన్‌వాడీల సమ్మె ఉధృతం

Dec 13,2023 | 21:00

ప్రజాశక్తి – యంత్రాంగం అంగన్‌వాడీల సమ్మె రెండో రోజు బుధవారం ఉధృతంగా సాగింది. జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీలు, హెల్పర్లు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల…

నేవీ డిపో ఆపకుంటే ‘యుద్ధ’మే..!

Dec 13,2023 | 20:57

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి ‘నేవి యుద్ధ సామగ్రి డిపో ఏర్పాటు మాకొద్దు.. మమ్మల్ని ఇలా బతకనివ్వండి. గిరిజనులను ఏజెన్సీ నుంచి తరిమేయాలని కేంద్రంలో మోడీ సర్కార్‌,…

మానవత్వం చాటుకున్న డాక్టర్‌ మనోజ్‌ నిరుపేదకి అంత్యక్రియలు

Dec 13,2023 | 20:52

ప్రజాశక్తి – ముదినేపల్లి ముదినేపల్లిలో మురారి కొండ(43) అనే నిరుపేద ముఠా కూలీగా పని చేస్తూ బుధవారం అకస్మాత్తుగా మర ణించాడు. ఈ వార్త తెలుసుకొన్న డాక్టర్‌…

మహిళా శక్తిని ప్రోత్సహించాలి : ఎపిఎం

Dec 13,2023 | 18:28

ప్రజాశక్తి – ముసునూరు వైఎస్‌ఆర్‌ వెలుగు క్రాంతి పథకం కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో మహిళాశక్తిని ప్రోత్సాహించాలంటూ మండల ఎపిఎం కుంటంబాబు పేర్కొన్నారు. బుధవారం మండలకేంద్రమైన ముసునూరులో వెలుగు…

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

Dec 13,2023 | 18:27

ప్రజాశక్తి – టి.నరసాపురం ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని బండివారిగూడెం, సీతంపేట, కృష్ణాపురం గ్రామాల్లో జరిగిన గడప…

‘ఆడుదాం ఆంధ్రా’కు ప్రతిఒక్కరిని ప్రోత్సహించాలి

Dec 13,2023 | 18:25

ప్రజాశక్తి – ముసునూరు ఆడుదాం ఆంధ్ర ఆటలకు ప్రతి ఒక్కరిని ప్రోత్సాహించాలని ముసునూరు ఎంపిపి కోండా దుర్గాభవానీ వెంకట్రావ్‌ అధికారులకు సూచించారు. బుధవారం మండలంలోని మండల పరిషత్‌…

వికలాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి : ఎంఇఒ

Dec 13,2023 | 18:23

ప్రజాశక్తి – టి.నరసాపురం వికలాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని మండల విద్యాశాఖాధికారి టి.రామ్మూర్తి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ వికలాంగుల…