ప్రతిగింజనూ కొనుగోలు చేయాలి : సిపిఎం
ప్రజాశక్తి – భీమడోలు తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ప్రతి ధాన్యంగింజనూ కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.లింగరాజు కోరారు. శుక్రవారం కౌలు…
ప్రజాశక్తి – భీమడోలు తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ప్రతి ధాన్యంగింజనూ కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.లింగరాజు కోరారు. శుక్రవారం కౌలు…
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి ఖరీఫ్ మాసూళ్లు ఎప్పటికీ పూర్తయ్యేనో.. దాళ్వా నారుమడులు పూర్తయ్యేదెప్పుడో.. ఇంకా పొలాల్లో ఉన్న 60 శాతం పంట గట్టెక్కేదెప్పుడో.. నాట్లు ఆలస్యమైతే…
ప్రజాశక్తి – జీలుగుమిల్లి రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 15 నుంచి జరిగే ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కిట్లు శుక్రవారం పంపిణీ చేసినట్లు ఎంపిడిఒ కెఆర్ఎస్.కృష్ణ ప్రసాద్…
ప్రజాశక్తి – మండవల్లి స్త్రీ, పురుషులు వేరు వేరు కాదని, సమాజంలో ఇద్దరి విలువ ఒక్కటేనని ప్రతిఒక్కరు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎపిఎం రాజశ్రీ తెలిపారు.…
ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం ఇటీవల రాష్ట్రస్థాయి పుట్బాల్ పోటీలలో పాల్గొన్న తాడువాయి హైస్కూల్ విద్యార్థులకు దాతలు క్రీడా దుస్తులు అందజేశారు. శుక్రవారం తాడువాయి ప్రభుత్వ హైస్కూల్ క్రీడాకారులు…
పోలవరం ఎంఎల్ఎ తెల్లం బాలరాజు ప్రజాశక్తి – జీలుగుమిల్లి రైతులెవ్వరూ అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంఎల్ఎ తెల్లం బాలరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని…
జీలుగుమిల్లి (ఏలూరు) : లారీ బోల్తాపడి ఇద్దరికి గాయాలైన ఘటన శుక్రవారం ఏలూరులో జరిగింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం శివారు జాతీయ రహదారి పై…
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి ‘నాపేరు నున్న నాగ దుర్గారావు, దెందులూరు మండలం పోతునూరు గ్రామం. తొమ్మిదెకరాల్లో పంటకు సంబంధించిన ధాన్యం మొత్తం తుపానుకు కళ్లంలోనే తడిసిపోయింది.…
ప్రజాశక్తి – ముసునూరు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సంక్షేమంతో పాటు గ్రామాల అభివృద్ధికి ఎంతో తోడ్పాటు ఇస్తున్నారని జెడ్పిటిసి డాక్టర్ ప్రతాప్, వైస్ ఎంపిపి కోటగిరి రాజానాయనలు…