ఏలూరు-జిల్లా

  • Home
  • ఆడుదాం-ఆంధ్రాకు 1.47 లక్షల మంది నమోదు

ఏలూరు-జిల్లా

ఆడుదాం-ఆంధ్రాకు 1.47 లక్షల మంది నమోదు

Dec 25,2023 | 20:52

ప్రజాశక్తి – ఏలూరు జిల్లాలో ఈనెల 26వ తేదీ నుండి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని అందరూ సమన్వయంతో పండుగ వాతావరణంలో సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌…

గ్రీన్‌ సిటీ పార్కు స్థలంపై పెద్దలకన్ను

Dec 25,2023 | 20:50

హైకోర్టు ఆర్డరున్నా పట్టించుకోని పాలకులు కెకెఆర్‌ గ్రీన్‌సిటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎస్‌ఎన్‌.రమేష్‌ ప్రజాశక్తి – ఏలూరు పార్కులను అభివృద్ధి చేయాల్సిన ఏలూరు నగరపాలకసంస్థ ఆ పని…

పండుగ రోజూ సమ్మెలోనే..

Dec 25,2023 | 20:48

ప్రజాశక్తి – యంత్రాంగం జిల్లాలో అంగన్‌వాడీల సమ్మె 14వ రోజు క్రిస్మస్‌ సందర్భంగా సమ్మె శిబిరాల వద్ద సోమవారం ప్రత్యేక ప్రార్థనలు చేసి నిరసన తెలిపారు. ‘ఓ…

జలుబు, గొంతునొప్పి, జ్వరం..!

Dec 25,2023 | 20:47

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి శీతాకాలం చలిగాలులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా చలిపులి జిల్లా ప్రజానీకాన్ని వణికిస్తోంది. రెండు జిల్లాల్లోనూ రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు…

సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసుల వాహన తనిఖీ

Dec 25,2023 | 19:39

ప్రజాశక్తి – జీలుగుమిల్లి మండలంలోని తాటియాకులగూడెం అంతర్‌ రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద సోమవారం సాయంత్రం ఎస్‌ఐ వి.చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.…

దేశం గర్వించదగ్గ వ్యక్తి వాజ్‌పేయి : మాజీ మంత్రి కామినేని

Dec 25,2023 | 18:07

ప్రజాశక్తి – ముదినేపల్లి మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి దేశం గర్వించదగ్గ అత్యుత్తమ వ్యక్తి అని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం…

దాతల భాగస్వామ్యం అభినందనీయం

Dec 25,2023 | 17:18

జిల్లా శాంతి రథాల విభాగం ఛైర్మన్‌ రాంబాబు ప్రజాశక్తి – భీమడోలు స్వచ్ఛంద సంస్థ మానవత భీమడోలు శాఖ చేపడుతున్న సాంఘిక, సేవా కార్యక్రమాల్లో దాతలు భాగస్వాములు…

జనవరిలో టిడిపిలోకి పలువురు..

Dec 25,2023 | 17:10

నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ప్రజాశక్తి – భీమడోలు జనవరిలో టిడిపిలోకి పలువురు చేరనున్నారని ఆ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు.…

రూ.367.08 కోట్లు రైతుల ఖాతాల్లో జమ

Dec 25,2023 | 17:09

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌ జిల్లాలో ధాన్యం విక్రయించిన 34,041 మంది రైతులకు రూ.367.08 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని జెసి లావణ్య వేణి తెలిపారు.…