ఏలూరు-జిల్లా

  • Home
  • మొరాయించిన ఆర్‌టిసి బస్సు

ఏలూరు-జిల్లా

మొరాయించిన ఆర్‌టిసి బస్సు

May 22,2024 | 22:16

ఎండలో ప్రయాణికుల పాట్లు ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌ జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. డిపో నుంచి బయలుదేరి డిపోకు…

కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలి

May 22,2024 | 22:15

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ శ్రీసత్యసాయి మంచినీటి పథకం కార్మికులకు వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, శ్రీసత్య సాయి డ్రింకింగ్‌…

తాగునీటి ట్యాంకులను క్లోరినేషన్‌ చేయాలి

May 22,2024 | 22:14

డిపిఒ శ్రీనివాస విశ్వనాథ్‌ ప్రజాశక్తి – జీలుగుమిల్లి తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్‌ చేయాలని జిల్లా పంచాయతి అధికారి (డిపిఒ) శ్రీనివాస విశ్వనాథ్‌ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.…

అరిగెల శ్రీనివాసరావుకు సిపిఎం నాయకుల నివాళి

May 22,2024 | 17:46

ప్రజాశక్తి-చందర్లపాడు : వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్‌ మామగారైన అరిగెల శ్రీనివాసరావు (60) మంగళవారం రాత్రి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెయిన్‌…

సహకార బ్యాంకు వద్ద అన్నదాతల అసహనం

May 22,2024 | 11:17

తాడేపల్లిగూడెం (ఏలూరు) : సర్వర్‌ పనిచేయడం లేదని సహకార బ్యాంకు తలుపులు మూసేశారు. ఏమీ చేయలేని దుస్థితిలో రైతులంతా బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్నారు. బుధవారం ఉదయం…

బాణాసంచాపై జూన్‌ 5 వరకు నిషేధం : కలెక్టర్‌

May 21,2024 | 15:13

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్‌ : ఏలూరు జిల్లా వ్యాప్తంగా బాణాసంచా తయారీ, రవాణా, విక్రయాలపై జూన్‌ 5వ తేదీవరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌…

దళిత యువకుడిపై దాడి ఘటనపై విచారణ

May 20,2024 | 21:18

ప్రజాశక్తి – కామవరపుకోట మండలంలోని కంఠమనేనివారిగూడెంలో ఈ నెల 18వ తేదీ శనివారం రాత్రి దళిత యువకుడిపై దాడి ఘటనపై సోమవారం జంగారెడ్డిగూడెం డిఎస్‌పి రవిచంద్ర, సిఐ…

ఇవిఎంల భద్రత విషయంలో అప్రమత్తత అవసరం

May 20,2024 | 21:17

జెసి, ఆర్‌ఒ లావణ్యవేణి ప్రజాశక్తి – ఏలూరు దెందులూరు నియోజకవర్గ ఇవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంల వద్ద భద్రతను జెసి, దెందులూరు రిటర్నింగ్‌ అధికారి బి.లావణ్య వేణి…

గుండెపోటుతో సీనియర్‌ జర్నలిస్ట్‌ కిషోర్‌ మృతి

May 20,2024 | 20:16

ప్రజాశక్తి – చింతలపూడి చింతలపూడి సీనియర్‌ జర్నలిస్ట్‌ కిషోర్‌ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. కిషోర్‌ మరణ వార్త తెలుసుకున్న ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రెసిడెంట్‌ హరి, గౌరవ అధ్యక్షులు…