ఏలూరు-జిల్లా

  • Home
  • చేసిన పనులకు బిల్లులు చెల్లించాలి

ఏలూరు-జిల్లా

చేసిన పనులకు బిల్లులు చెల్లించాలి

Mar 2,2024 | 22:01

డిపిఒ శ్రీనివాస విశ్వనాధ్‌ ఏలూరు సిటీ: గుత్తేదారులు చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శలకు, సర్పంచులకు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్‌…

‘స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తా’

Mar 2,2024 | 22:00

ప్రజాశక్తి – ముసునూరు స్వతంత్ర ఆభ్యర్ధిగా పోటి చేస్తా.. మీ అండదండలు నాకు వుండలంటూ ముసునూరు గ్రామ ప్రజలను మాజీ ఎంఎల్‌ఎ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కోరారు. శనివారం…

రోడ్డు మరమ్మతులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

Mar 2,2024 | 12:23

లింగపాలెం (ఏలూరు) : లింగపాలెం మండలం అనపనేనివారిగుడెం గ్రామంలో రూ.76 లక్షల విలువ ఉన్న బిటి రోడ్‌ మరమ్మతుల కి చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల.ఎలిజా శనివారం ఉదయం…

పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం

Mar 1,2024 | 21:55

జీలుగుమిల్లి: పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించేందుకే జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ఏర్పాటు చేసినట్లు సర్పంచి సున్నం ఉషారాణి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని దర్భగూడెం…

తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి

Mar 1,2024 | 21:52

ఏలూరు అర్బన్‌:ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్‌ క్రాస్‌ తలసేమియా కేంద్రంలో 9 మంది తలసేమియా బాధిత చిన్నారులకు శుక్రవారం రక్తమార్పిడిని నిర్వహించినట్లు జిల్లా…

పలు అభివృద్ధి పనులు ప్రారంభం

Mar 1,2024 | 21:52

పోలవరం :మత్స్య శాఖలో పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు అన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2021-22 పథకంలో భాగంగా 40 శాతం సబ్సిడీతో…

అభినందనీయం

Mar 1,2024 | 14:38

ప్రజాశక్తి-ఉంగటూరు: మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయడం అభినందనీయమని ప్రముఖ సింగర్ సునీత అన్నారు. ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా చేబ్రోలు లయన్స్…

అగ్ని ప్రమాద బాధితులకు జడ్పీటీసీ సభ్యుల ఆర్థిక సాయం

Mar 1,2024 | 13:00

ప్రజాశక్తి-టి.నరసాపురం‌ : మండలంలోని మర్రిగూడెంలో అగ్నిప్రమాదంతో నిరాశ్రయులైన బాదిత కుటుంబానికి జడ్పీటీసీ సభ్యులు సామంతపూడి బాల సూర్యనారాయణరాజు ( సూరిబాబు) చేతుల మీదుగా రూ. 5వేలు ఆర్ధిక…