ఏలూరు-జిల్లా

  • Home
  • కొప్పుల వెలమ అభ్యున్నతికి కృషి : ఎంఎల్‌ఎ

ఏలూరు-జిల్లా

కొప్పుల వెలమ అభ్యున్నతికి కృషి : ఎంఎల్‌ఎ

Dec 2,2023 | 16:59

సామాజిక భవన నిర్మాణానికి శంకుస్థాపన ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌ కొప్పుల వెలమ సంఘీయుల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎంఎల్‌ఎ ఆళ్ల నాని…

స్పందన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం : జెసి

Dec 1,2023 | 21:25

ప్రజాశక్తి – ద్వారకాతిరుమల స్పందన దరఖాస్తులు రీఓపెన్‌ కాకుండా నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని జెసి బి.లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. ద్వారకాతిరుమలలోని కాపు కళ్యాణ మండపంలో శుక్రవారం ‘జగనన్నకు…

ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం

Dec 1,2023 | 21:24

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం విమర్శించారు. శుక్రవారం…

ఎయిడ్స్‌ రహిత సమాజం నిర్మించాలి : కలెక్టర్‌

Dec 1,2023 | 21:22

ప్రజాశక్తి – ఏలూరు ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ పిలుపు నిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్‌/హెచ్‌ఐవిపై…

ఓటు హక్కు నమోదుకు చర్యలు : కలెక్టర్‌

Dec 1,2023 | 21:21

ప్రజాశక్తి – ఏలూరు జిల్లాలో 18 ఏళ్లు దాటిన యువతను గుర్తించి ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల…

వికలాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి

Dec 1,2023 | 21:20

ప్రజాశక్తి – ఏలూరు వికలాంగుల సామర్థ్యాన్ని గుర్తించి ఉన్నతస్థాయిలో రాణించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. ఈనెల ఐదో తేదీన ప్రపంచ వికలాంగుల…

ఇసుక లేక.. ఇల్లు గడవక..!

Dec 1,2023 | 21:19

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు మూడు లక్షల మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. నిర్మాణ రంగంలో దాదాపు 35 రకాల…

బుట్టాయగూడెంలో మెగా జాబ్‌ మేళా

Nov 30,2023 | 21:02

ప్రజాశక్తి – బుట్టాయగూడెం బుట్టాయగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హైస్కూల్‌ ఆవరణలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ద్వారా సుమారు 30 ప్రముఖ కంపెనీలతో 1600 ఉద్యోగాలతో…

మున్సిపల్‌ ట్రాక్టర్లు ప్రారంభం

Nov 30,2023 | 21:00

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌ నూజివీడు మున్సిపాలిటీ చెత్త సేకరణకు రూ.27 లక్షలతో కొనుగోలు చేసిన మూడు ట్రాక్టర్లను ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు గురువారం…