మరణించిన ఉపాధి కూలీలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
తాడేపల్లిగూడెం రూరల్:ఉపాధి హామీ పనిలో మరణించిన వారికి రూ.5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు ప్రభుత్వాన్ని…
తాడేపల్లిగూడెం రూరల్:ఉపాధి హామీ పనిలో మరణించిన వారికి రూ.5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు ప్రభుత్వాన్ని…
పెనుగొండ: మండలంలో 144 సెక్షన్ అమలు జరుగుతుందని సిఐ రజిని కుమార్ తెలిపారు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం రావడంతో సమస్యాత్మక ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి పెనుగొండ,…
నరసాపురం: ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో జరుగుతున్న వేసవిజ్ఞాన శిక్షణ తరగతులు సోమవారం కొనసాగాయి. వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా పాల్గొన్న పిల్లలు చేత నీతి కథలు…
పెనుమంట్ర: మండలంలోని పొలమూరు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ చట్టం పనులను సోమవారం జిల్లా నీటియాజమాన్య సంస్థ సహాయ పథక సంచాలకులు ఎం.సురేష్ బాబు ఆకస్మికంగా తనిఖీ…
ప్రజాశక్తి – భీమవరం టౌన్ కౌంటింగ్ సందర్భంగా భీమవరంలో మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలతోపాటు మళ్లింపు అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పి అజిత…
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. ఓటర్ల తుది తీర్పు మంగళవారం…
ప్రజాశక్తి – నరసాపురం ప్రభుత్వాలు విద్యా వకాశాల్లో యువతులను మెరుగుపర్చి, రక్షణ కల్పించడం ప్రథమంగా చేపట్టాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి అన్నారు. సోమవారం చివరి రోజు…
జనసేన ఎంఎల్ఎ అభ్యర్థి నాయకర్ ప్రజాశక్తి – నరసాపురం నరసాపురం నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ సాధిస్తానని జనసేన ఎంఎల్ఎ అభ్యర్థి బొమ్మిడి నాయకర్…
ప్రజాశక్తి – వీరవాసరం నెలలు గడవక ముందే రూ.ఆరు కోట్లతో అభివృద్ధి చేసిన వీరవాసరం – మత్స్యపురి ఆర్అండ్బి రోడ్డుకు తూట్లు పడ్డాయి. భారీ వాహనాలతో ఈ…