పశ్చిమ-గోదావరి

  • Home
  • రక్తదానం ప్రాణదానంతో సమానం

పశ్చిమ-గోదావరి

రక్తదానం ప్రాణదానంతో సమానం

Mar 24,2024 | 17:30

 ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా):రక్తదానం ప్రాణదానంతో సమానమని జనసేన పార్టీ నర్సాపురం నియోజకవర్గ ఇన్చార్జ్‌ బొమ్మిడి నాయకర్‌ అన్నారు. మార్చి 27న గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పుట్టినరోజుని…

క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి

Mar 24,2024 | 15:41

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలఁ గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు పి.సంతోష్‌ నాయుడు, పి.కిరణ్మయి అన్నారు. ప్రపంచ…

నరసాపురంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

Mar 24,2024 | 17:25

ప్రజాశక్తి-నరసాపురం:మూడు వారాలకు మించి దగ్గు ఉంటే అది క్షయ వ్యాధి కావొచ్చని , అవగాహన కలిగి ,జాగ్రత్తలు వహించాలని నరసాపురం ఏరియా ఆసుపత్రి సూపరడెంట్ ఆర్.సుప్రియ అన్నారు.ప్రపంచ…

బొలిశెట్టిని కలిసిన సుమన్

Mar 24,2024 | 13:37

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం: మంచి మనసున్న వ్యక్తి, కష్టాల్లో ఉన్నవారికి తానున్నానంటూ సహాయపడే బొలిశెట్టి శ్రీనివాస్ ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిపించాలని సినీ నటుడు సుమన్ పిలుపునిచ్చారు. ఆదివారం…

దంత వైద్య పరీక్షలు

Mar 23,2024 | 12:33

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): దంత క్షయం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నరసాపురం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పులపర్తి ప్రతాప్ అన్నారు. శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్…

నీరే మానవునికి జీవనాధారం

Mar 22,2024 | 14:21

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): ప్రపంచ జలదినోత్సవం పురస్కరించుకుని నరసాపురం యుకె వనితా క్లబ్ వారు నీటి యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి స్థానిక ప్రభుత్వ బాలికోన్నత…

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ హౌస్ అరెస్ట్

Mar 22,2024 | 11:56

ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన వ్యక్తి డా.అంబేడ్కర్ ని సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో కొందరు దళిత నేతలు పెనుగొండ పోలీస్…

యుటిఎఫ్‌ నేత అప్పారి వెంకట స్వామి వర్ధంతి సభ

Mar 22,2024 | 09:42

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : యుటిఎఫ్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన అప్పారి వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి గోపి మూర్తి అన్నారు.…