పశ్చిమ-గోదావరి

  • Home
  • ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి 

పశ్చిమ-గోదావరి

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి 

Feb 14,2024 | 17:09

గుడాల హరిబాబు పాలకొల్లు జేఏసీ అధ్యక్షులు  ప్రజాశక్తి-పాలకొల్లు : ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు, ఇతర సమస్యలపై సానుకూలమైన పరిష్కారం రానందుకు రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు బుధవారం పాలకొల్లు…

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సుమిత్

Feb 14,2024 | 12:19

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్ గాంధీ నియమితులయ్యారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రశాంతి బదిలీ అయ్యారు. ఆమెను…

బాధితులకు కొవ్వలి ఫౌండేషన్‌ సాయం

Feb 13,2024 | 13:46

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి పలువురు బాధితులకు కొవ్వలి ఫౌండేషన్‌వారు నెలకు సరిపడిన మందులను మంగళవారం అందజేశారు.…

నరసాపురంలో వ్యవసాయ కార్మిక సంఘం సైకిల్‌ ర్యాలీ

Feb 13,2024 | 11:21

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : కరువు, తుఫాన్లు వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్స్‌ సబ్సిడీ, పంటల బీమా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘము ఉపాధ్యక్షుడు…

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Feb 12,2024 | 22:17

జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ప్రజాశక్తి – భీమవరం జగనన్నకు చెబుదాం, స్పందన సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం…

పాలకొల్లులో ఆధునిక కల్యాణ మండపం

Feb 12,2024 | 14:26

ప్రారంభించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు  ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు వంటి చిన్న పట్టణాల్లో ఆధునిక మినీ కల్యాణ మండపాలు ప్రజలకు అందుబాటులో ఉండటం హర్షనీయం అని రాష్ట్ర ఫౌర సరఫరా…

టీడీపీ-జనసేన కూటమికే అనుకూలం

Feb 12,2024 | 13:11

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా) : టీడీపీ -జనసేన కూటమికి అనుకూలంగా అన్ని సర్వేలు ఉన్నాయని నరసాపురంలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ శాసన మండలి చైర్మన్ ఏం…

వెంకట సత్తిరాజు మరణం పార్టీకి తీరని లోటు

Feb 12,2024 | 12:22

శివరామరాజు ప్రజాశక్తి-ఉండి : పార్టీ సీనియర్ నాయకులు వేగేశ్న వెంకట సత్తిరాజు మరణం పార్టీకి తీరని లోటు అని ఉండి మాజీ శాసనసభ్యులు శివ స్వచ్ఛంద సేవా…

ఎన్నికల మేనిఫెస్టోలో ఒపిఎస్‌ పెట్టాలి

Feb 11,2024 | 20:52

ప్రజాశక్తి – భీమవరం రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఒపిఎస్‌ అమలు అంశాన్ని పెట్టాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి కోరారు. స్థానిక యుటిఎఫ్‌ జిల్లా…