ఘనంగా జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు
ప్రజాశక్తి – ఆచంట ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా ఒక పండుగలా జరుపుకుంటున్నారని వైసిపి రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్ కుమార్ అన్నారు. గురువారం ఆచంటలో…
ప్రజాశక్తి – ఆచంట ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా ఒక పండుగలా జరుపుకుంటున్నారని వైసిపి రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్ కుమార్ అన్నారు. గురువారం ఆచంటలో…
ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు గురువారం గణపవరం సెంటర్లో సిఐటియు నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించారు.…
ప్రజాశక్తి – ఉండి తోటి ఉద్యోగులను గౌరవిస్తూ వారి ఉన్నతికి పాటుపడే మహోన్నత వ్యక్తి షేక్ సాబ్జీ అని, ఆయన మృతి ఉపాధ్యాయ రంగానికి తీరని లోటు…
ప్రజాశక్తి – తణుకురూరల్ చీకటి చట్టం 27ను వెంటనే రద్దు చేయాలని తణుకు న్యాయవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కోర్టు విధులు బహిష్కరించి రిలే నిరాహార…
ప్రజాశక్తి – వీరవాసరం ఇప్పటికే నాటికలను ప్రేక్షకులు ఆదరించడం వల్లే కళాపరిషత్లు కొనసాగుతున్నాయని జిల్లా పరిషత్ ఛైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ అన్నారు. తోలేరులో సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్…
భీమవరం రూరల్ :భీమవరం శివారు ఉండి రోడ్డు సమీపంలో పట్టాల దాటుతున్న గొర్రెల మందను ఓ రైలు ఢకొీంది. దీంతో 80 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.…
ప్రజాశక్తి – నరసాపురం టౌన్ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న అతిపెద్ద కార్యక్రమం ఆరోగ్య శ్రీ అని ప్రభుత్వ చీఫ్విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. చిట్టవరం గ్రామ సచివాలయం…
సర్పంచి భూపతిరాజు వెంకట జగ్గరాజు ప్రజాశక్తి – కాళ్ల పల్లె ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని గ్రామ సర్పంచి భూపతిరాజు వెంకట…
ప్రజాశక్తి – తణుకు రూరల్ ఆదికవి నన్నయ యూనివర్సిటీ బాస్కెట్బాల్ (ఉమెన్) ఇంటర్ కాలేజీయెట్, యూ నివర్సిటీ సెలక్షన్స్లో ఎస్కెఎస్డి కళాశాల విద్యార్థినులు నాలుగో స్థానాని సాధించారని…