పశ్చిమ-గోదావరి

  • Home
  • అకాల వర్షం.. పల్లపు ప్రాంతాలు జలమయం

పశ్చిమ-గోదావరి

అకాల వర్షం.. పల్లపు ప్రాంతాలు జలమయం

May 24,2024 | 20:34

ప్రజాశక్తి – పాలకొల్లు పాలకొల్లు పట్టణంలో శుక్రవారం గంటకుపైగా వర్షం దంచి కొట్టింది. దీంతో వ్యాపారులు, కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచి వాతావరణం…

పాలకొల్లు చాంబర్స్‌ డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది బిబిఏ కోర్సు ప్రారంభం

May 24,2024 | 14:04

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు ఛాంబర్‌ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో ఈ ఏడాది నుంచి న్యూఢిల్లీలోని ఏఐసీటిఈ గుర్తింపుతో బీబీఏ డిగ్రీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు…

కొనసాగిన వేసవి శిక్షణ శిబిరాలు

May 23,2024 | 21:11

ప్రజాశక్తి – నరసాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా గురువారం పిల్లలకు కథలు చెప్పడం, కథలు చెప్పించడం, నాయకుల జీవిత చరిత్రలు…

గుర్తు తెలీని వాహనం ఢకొీని వృద్ధురాలు మృతి

May 23,2024 | 21:09

ప్రజాశక్తి – పెనుమంట్ర రోడ్డు దాటు తున్న వృద్ధురాలని గుర్తు తెలీని వాహనం ఢకొీనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని నత్తారామేశ్వరం జరిగింది.…

తక్కువ ఫీజులతో కార్పొరేట్‌ విద్య ‘జ్ఞానానంద’ సొంతం

May 23,2024 | 16:50

ప్రజాశక్తి – కాళ్ల తక్కువ ఫీజులతో కార్పొరేట్‌ స్థాయి విద్యనందించడమే తమ పాఠశాల లక్ష్యమని జ్ఞానానంద ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ అకడమిక్‌ డైరెక్టర్‌ దాట్ల విజయకుమారి తెలిపారు.…

అంగన్‌వాడీ పిల్లలకు వైద్య పరీక్షలు

May 23,2024 | 16:49

ప్రజాశక్తి – కాళ్ల దొడ్డనపూడిలో అంగన్‌వాడీ కేంద్రాన్ని పిఒఆర్‌బిఎస్‌కె ఎఒ డాక్టర్‌ భావన గురువారం సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారం సక్రమంగా…

కూటమి గెలుపు తధ్యం

May 23,2024 | 16:47

టిడిపి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం రాష్ట్రంలో కూటమి గెలుపు తధ్యమని, రాష్ట్రం మరలా పురోగతి సాధిస్తుందని టిడిపి జిల్లా అధ్యక్షులు, ఉండి…

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సేవలను విస్తృతం : జోనల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌

May 23,2024 | 15:16

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి): బ్యాంకింగ్‌ రంగంలో ఖాతాదారులకు విశిష్ట సేవలు అందించడంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముందు వరుసలో ఉందని, రానున్న రోజుల్లో సేవలను మరింత విస్తృతం చేస్తామని జోనల్‌…

భట్లమగటూరులో యువకుని అనుమానాస్పద మృతి

May 22,2024 | 21:19

ప్రజాశక్తి – పెనుమంట్ర మండలంలోని భట్లమగటూరు గ్రామంలోని పొలాల్లో ఆ గ్రామానికి చెందిన యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పెనుమంట్ర పోలీస్‌ స్టేషన్‌…