పశ్చిమ-గోదావరి

  • Home
  • ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి

పశ్చిమ-గోదావరి

ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి

May 11,2024 | 22:21

నరసాపురం పార్లమెంట్‌ వ్యయ పరిశీలకులు పియూష్‌ శుక్ల ప్రజాశక్తి – భీమవరం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని నరసాపురం పార్లమెంట్‌…

ముగిసిన ఎన్నికల ప్రచారం

May 11,2024 | 21:45

ప్రజాశక్తి – ఆచంట సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో తెరపడింది. ఆఖరి రోజు శనివారం టిడిపి కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ తనయుడు పితాని భానుచందర్‌…

వైసిపి వస్తే మన భూములు గల్లంతే

May 11,2024 | 21:13

టిడిపి తణుకు ఎంఎల్‌ఎ అభ్యర్థి రాధాకృష్ణ తణుకురూరల్‌:రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వస్తే మన భూములన్నీ లాక్కుంటారని టిడిపి తణుకు ఎంఎల్‌ఎ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం…

అత్యంత అప్రమత్తంగా ఉండండి

May 11,2024 | 21:12

ప్రజాశక్తి – భీమవరం సాధారణ ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలక దశలో ఉందని, ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి సుమిత్‌కుమార్‌ అన్నారు.…

కూటమితోనే అభివృద్ధి

May 10,2024 | 21:43

ప్రజాశక్తి – తణుకురూరల్‌ అభివృద్ధి, సంక్షేమం టిడిపి కూటమితోనే సాధ్యమని టిడిపి తణుకు ఎంఎల్‌ఎ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకు మండలం కొమరవరం, మహాలక్ష్మీచెరువు,…

వృద్ధుల ఇంట్లో రోషన్‌కుమార్‌ భోజనం

May 10,2024 | 21:41

ప్రజాశక్తి – కామవరపుకోట మండలంలోని ఆడమిల్లి గ్రామ పంచాయతీలో కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య టిడిపి చింతలపూడి నియోజకవర్గ ఎంఎల్‌ఎ అభ్యర్థి సొంగా రోషన్‌కుమార్‌ పుట్టినరోజు వేడుక అంగరంగ…

సమగ్రాభివృద్ధే ధ్యేయం

May 9,2024 | 17:04

ఉండి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు ప్రజాశక్తి -కాళ్ళ ఉండి నియోజకవర్గ సమగ్రాభివృద్దే తన ప్రధాన అజెండా అని ఇండియా బ్లాక్‌ బలపర్చిన ఉండి…

అభివృద్ధి,సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తా

May 9,2024 | 16:59

ఉండి టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరు రఘురామకఅష్ణంరాజు ప్రజాశక్తి -కాళ్ళ తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా…

అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత

May 9,2024 | 13:16

నరసాపురం నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కానూరి ఉదయభాస్కర్‌ కృష్ణప్రసాద్‌(బుజ్జి) ప్రజాశక్తి- నరసాపురం తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధే ధ్యేయంగా అత్యధిక ప్రాధాన్యత…