పశ్చిమ-గోదావరి

  • Home
  • జగ్గారావు మృతి తీరని లోటు

పశ్చిమ-గోదావరి

జగ్గారావు మృతి తీరని లోటు

Jan 20,2024 | 22:58

ప్రజాశక్తి – గణపవరం నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కృషి చేసిన సిపిఎం కేశవరం గ్రామ కమిటీ సభ్యులు మచ్చెట్టి జగ్గారావు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి…

గణపవరం విద్యాశాఖను పశ్చిమలో విలీనం చేయాలి

Jan 20,2024 | 22:57

జిల్లా రెవెన్యూ అధికారికి ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ వినతి ప్రజాశక్తి – భీమవరం గణపవరం మండలం విద్యా శాఖను పశ్చిమగోదావరి జిల్లాలో కలపాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌…

కృష్ణంరాజు ఆశయ సాధనకు కృషి

Jan 20,2024 | 22:57

ఆయన సతీమణి శ్యామలాదేవి ప్రజాశక్తి – మొగల్తూరు కృష్ణంరాజు ఆశయ సాధన మేరకు వైద్య సేవలందించడమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని ఆయన సతీమణి…

ప్రయాణం సురక్షితం, సుఖప్రదం కావాలి

Jan 20,2024 | 22:56

రహదారి భద్రతా మాసోత్సవాల ప్రారంభంలో ఎస్‌పి రవిప్రకాష్‌ ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ ప్రయాణం సురక్షితం, సుఖప్రదం కావాలని ఎస్‌పి యు.రవిప్రకాష్‌ అన్నారు. 35వ జాతీయ రహదారి…

స్పందించకపోవడం సిగ్గుచేటు

Jan 20,2024 | 17:36

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం(పగో) : 40 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని…

చించినాడ జాతీయ రహదారిపై అంగన్వాడీల రాస్తారోకో

Jan 20,2024 | 15:43

ప్రజాశక్తి-బియలమంచిలి(పశ్చిమగోదావరి) : సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు తమ సమస్యలపై చేస్తున్న సమ్మెకు శనివారం నాటికి 40 వ రోజు కి చేరుకోవడంతో.. మండలంలోని చించినాడ జాతీయ రహదారిపై…

ఆచంట కచేరి సెంటర్లో అంగన్వాడీల మానవహారం 

Jan 20,2024 | 13:34

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) :  పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటకచేరి సెంటర్లో  తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారం 40 రోజులకు చేరుకుంది.…

సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన

Jan 19,2024 | 15:46

ప్రజాశక్తి -కాళ్ళ : అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని నియోజకవర్గ వైసిపి ఇంఛార్జి, డిసిసిబిచైర్మన్ పి. వి. ఎల్ నరసింహారాజు అన్నారు.ప్రాతళ్ళమెరక…

అంబేద్కర్ కి అంగన్వాడీల నివాళులు

Jan 19,2024 | 12:16

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఎస్మా చట్టాన్ని తక్షణమే విరమించుకోవాలని సిఐటియు మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని…