పశ్చిమ-గోదావరి

  • Home
  • సమస్యలు పరిష్కరిస్తారా… ఉరేసుకోమంటారా..!

పశ్చిమ-గోదావరి

సమస్యలు పరిష్కరిస్తారా… ఉరేసుకోమంటారా..!

Jan 1,2024 | 18:16

7వ రోజకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె ప్రజాశక్తి – తణుకు రూరల్‌ సమస్యలు పరిష్కరిస్తారా లేదంటే ఉరేసుకోమంటారా అని మున్సిపల్‌ కార్మికులు అన్నారు. మున్సిపల్‌ కార్మికులు సోమవారం…

సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Dec 31,2023 | 21:55

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులతో చర్చలు జరిపి సమ్మె విరమింపచేయాలని ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్షులు సాయిశ్రీనివాస్‌, రాష్ట్ర కార్యదర్శి జవహర్‌రాజు డిమాండ్‌ చేశారు.…

రంగురంగుల హరివిల్లు ప్రజాశక్తి క్యాలెండర్‌

Dec 31,2023 | 21:54

ఆవిష్కరణలో తారకరామా కన్‌స్ట్రక్షన్‌ అధినేత ఏసుబాబు ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ రంగురంగుల హరివిల్లు ప్రజాశక్తి క్యాలెండర్‌ అని తారకరామా కన్‌స్ట్రక్షన్‌ అధినేత పళ్ల ఏసుబాబు అన్నారు.…

నినాదాలు.. నిరసనలు

Dec 31,2023 | 21:53

20వ రోజుకు అంగన్‌వాడీల సమ్మె తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారంతో 20వ రోజుకు చేరుకుంది. జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీలు ఆటలు ఆడి, పాటలు పాడి…

యుటిఎఫ్‌ నేత పెన్మత్స సత్యనారాయణరాజు మృతి

Dec 31,2023 | 21:52

వ్యవసాయ కుటుంబంలో పుట్టి హిందీ ఉపాధ్యాయునిగా ప్రస్థానం ప్రారంభం యుటిఎఫ్‌ భవనం నిర్మాణంలో కీలక పాత్ర భౌతికకాయంపై యుటిఎఫ్‌ పతాకాన్ని ఉంచి నివాళులు ప్రజాశక్తి – భీమవరం…

పోటీ కార్మికులను తీసుకొస్తే ఊరుకోం

Dec 31,2023 | 21:33

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఆదివారం ఆరో రోజుకు చేరింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ మున్సిపల్‌ కార్యాలయం వద్ద గాంధీ…

అంగన్వాడీల సమ్మెకు మాజీ ఎమ్మెల్సీ అంగర సంఘీభావం

Dec 31,2023 | 15:30

  ప్రజాశక్తి-పాలకొల్లు : పనికి తగ్గ వేతనం ఇవ్వాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరింది. అంగన్వాడీలు ఆట పాటలతో ప్రభుత్వం కు వ్యతిరేకంగా…

విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

Dec 29,2023 | 20:39

పెనుగొండ:మండలంలోని అంబేద్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రిన్సిపల్‌ ఇస్తేర్‌, విద్యాశాఖ అధికారి పి.రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ…

విఒఎలతో సరుకులు కొనిపించడం దారుణం

Dec 29,2023 | 20:36

ప్రజాశక్తి – తణుకు రూరల్‌ వేల్పూరులోని మహిళా మార్ట్‌లో బలవంతంగా డ్వాక్రా గ్రూపు సభ్యులతో సరుకులు కొనిపించడం అన్యాయమని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ అన్నారు. గురువారం…