11వ రోజుకు అంగన్వాడీల సమ్మె
సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమం ఆగదు తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారంతో 11వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమం ఆగదని అంగన్వాడీలు స్పష్టం…
సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమం ఆగదు తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారంతో 11వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమం ఆగదని అంగన్వాడీలు స్పష్టం…
భీమవరం రూరల్: సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగుల (ఎస్ఎస్ఎ) సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు ప్రభుత్వాన్ని కోరారు. ఎస్ఎస్ఎ ఉద్యోగుల సమ్మె శుక్రవారం మూడోరోజుకు చేరుకుంది.…
గణపవరం:ఉద్యోగ, కార్మిక, ప్రజా సమస్యల పరిష్కారానికి వేగుచుక్క ఎంఎల్సి షేక్ సాబ్జీ అని, ఉద్యమవీరులకు మరణం లేదని యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి గోపీమూర్తి అన్నారు. శుక్రవారం పిప్పర…
ప్రజాశక్తి – భీమవరం రూరల్ పార్లమెంట్పై జరిగిన దాడి ఘటనను, అసాంఘిక శక్తుల ప్రమేయాన్ని భద్రతా వైఫల్యాలను, లోపాలను ప్రశ్నించిన ఎంపిలను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేయడం పార్లమెంట్…
రెండు జిల్లాల్లో పంట నష్టం లెక్కలు తేలిపోయాయి. రైతులు 87 వేల ఎకరాల్లో పంటను కోల్పోయారు. వేలాది మంది రైతులు రోడ్డున పడిన పరిస్థితి. మిచౌంగ్ తుపాను…
నేటికీ లక్షలాది మంది గీత కార్మికులు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. ఒకవైపు గీత వృత్తి ప్రమాదకరంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోయినా కుటుంబ పోషణ కోసం…
కాళ్లకూరు సొసైటీ ఛైర్మన్ సురేష్ ప్రజాశక్తి – కాళ్ల ప్రజాశక్తి 2024 క్యాలెండర్ వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉందని కాళ్లకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం…
ప్రజాశక్తి – మొగల్తూరు సాంకేతికతను పెంచేందుకు విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్లు పంపిణీ చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో…
ప్రజాశక్తి – భీమవరం రూరల్ భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భీమవరం వారి సహకారంతో గురువారం నేత్ర…