పశ్చిమ-గోదావరి

  • Home
  • సొంత ఖర్చులతో మురుగు కాల్వ పనులు

పశ్చిమ-గోదావరి

సొంత ఖర్చులతో మురుగు కాల్వ పనులు

Dec 17,2023 | 21:27

అధికారులు సహకరించాలి గరగపర్రు రైతుల ఆవేదన ప్రజాశక్తి – పాలకోడేరు తుపాను ప్రభావంతో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవడంతో ఎక్కడికక్కడ సార్వా వరి పంట పాడవటమే…

పాలకొల్లులో మసకబారిన మూడో కన్ను

Dec 17,2023 | 21:26

సీసీ కెమెరాల ఏర్పాటుపై ఆసక్తి లేని మున్సిపాలిటీ ప్రజాశక్తి – పాలకొల్లు రోజురోజుకు సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. దొంగలు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం…

రాజకీయాన్ని, అభివృద్ధిని కలిపి చూడకూడదు

Dec 17,2023 | 21:24

మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించాలని, అభివృద్ధి చేసేవారిని ప్రోత్సహించాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.…

ఉద్యమం మరింత ఉధృతం

Dec 17,2023 | 21:35

ఆరో రోజుకు అంగన్‌వాడీల సమ్మె పలుచోట్ల పిల్లల తల్లులు, గర్భిణులు, బాలింతల మద్దతు సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమం ఆగదని స్పష్టం తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన…

తిరగబడ్డ మానవతా శాంతి రథం

Dec 17,2023 | 15:29

ప్రజాశక్తి-నల్లజర్ల(పగో) : నల్లజర్ల మండలం అచ్చన్న పాలెం ఎస్సీ కాలనీ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై మానవత శాంతిరథం తిరగబడింది వాహనంలో వృద్ధుని మృతదేహంతో పాటు…

ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతి తీరనిలోటు

Dec 16,2023 | 21:55

ప్రజాశక్తి – ఆకివీడు అంగన్‌వాడీల ఉద్యమానికి బాసటగా నిలిచిన ఉపాధ్యాయ సంఘాల ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మరణాన్ని నమ్మలేకపోయామని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా…

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

Dec 16,2023 | 21:51

ప్రజాశక్తి – పోడూరు మండలంలో పలు పోలింగ్‌ కేంద్రాలను శనివారం ఆచంట రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వి.స్వామినాయుడు పరిశీలించారు. పోడూరు, కవిటం, జగన్నాధపురం పండితవిల్లూరు, మినిమించిలిపాడులో ఆయన పర్యటించి…

పేద కుటుంబానికి ఆర్థిక సాయం

Dec 16,2023 | 21:50

ప్రజాశక్తి – కాళ్ల దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ అధినేత దాట్ల వెంకట రామరాజు మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. కాళ్లకూరు గ్రామానికి చెందిన పందుల నిర్దోషిబాబు ఇటీవల…

అశ్రునివాళి అర్పించి.. సమరం శంఖం పూరించి..

Dec 16,2023 | 21:48

ప్రజాశక్తి – భీమవరం అంగన్‌వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌ రారు అన్నారు. శనివారం…