పశ్చిమ-గోదావరి

  • Home
  • రక్షణ చట్టంపై అవగాహన కల్పించాలి

పశ్చిమ-గోదావరి

రక్షణ చట్టంపై అవగాహన కల్పించాలి

May 25,2024 | 20:03

సివిల్‌ జడ్జి జి.గంగరాజు ప్రజాశక్తి – నరసాపురం పిల్లలను రక్షించడానికి రక్షణ చట్టంపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని సివిల్‌ జడ్జ్‌(సీనియర్‌ డివిజన్‌) జి.గంగరాజు అన్నారు. నేడు అంతర్జాతీయ…

కౌంటింగ్‌పై కలెక్టర్‌ను కలిసిన మాజీ ఎంఎల్‌ఎ అంజిబాబు

May 24,2024 | 20:38

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ జూన్‌ 4న కౌంటింగ్‌ గురించి తెలుసుకునేందుకు మాజీ ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజ నేయులు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను శుక్రవారం కలిశారు. కౌంటింగ్‌కు ఎన్ని…

నేడు డివైఇఒ నియామక పరీక్ష

May 24,2024 | 20:37

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ డివైఇఒ నియామక పరీక్ష ఈ నెల 25న జిల్లాలో ఆరు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు, ఈ పరీక్షకు 840 మంది అభ్యర్థులు హాజరు…

రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం

May 24,2024 | 20:35

ఒఎన్‌జిసి పైపులైన్‌పై కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ ఒఎన్‌జిసి పైపులైన్‌ వెళ్తున్న యర్రంశెట్టివారి పాలెం రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపించామని, రైతులు అంగీకరించడంతో ఒఎన్‌జిసి…

అకాల వర్షం.. పల్లపు ప్రాంతాలు జలమయం

May 24,2024 | 20:34

ప్రజాశక్తి – పాలకొల్లు పాలకొల్లు పట్టణంలో శుక్రవారం గంటకుపైగా వర్షం దంచి కొట్టింది. దీంతో వ్యాపారులు, కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచి వాతావరణం…

పాలకొల్లు చాంబర్స్‌ డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది బిబిఏ కోర్సు ప్రారంభం

May 24,2024 | 14:04

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు ఛాంబర్‌ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో ఈ ఏడాది నుంచి న్యూఢిల్లీలోని ఏఐసీటిఈ గుర్తింపుతో బీబీఏ డిగ్రీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు…

కొనసాగిన వేసవి శిక్షణ శిబిరాలు

May 23,2024 | 21:11

ప్రజాశక్తి – నరసాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా గురువారం పిల్లలకు కథలు చెప్పడం, కథలు చెప్పించడం, నాయకుల జీవిత చరిత్రలు…

గుర్తు తెలీని వాహనం ఢకొీని వృద్ధురాలు మృతి

May 23,2024 | 21:09

ప్రజాశక్తి – పెనుమంట్ర రోడ్డు దాటు తున్న వృద్ధురాలని గుర్తు తెలీని వాహనం ఢకొీనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని నత్తారామేశ్వరం జరిగింది.…

తక్కువ ఫీజులతో కార్పొరేట్‌ విద్య ‘జ్ఞానానంద’ సొంతం

May 23,2024 | 16:50

ప్రజాశక్తి – కాళ్ల తక్కువ ఫీజులతో కార్పొరేట్‌ స్థాయి విద్యనందించడమే తమ పాఠశాల లక్ష్యమని జ్ఞానానంద ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ అకడమిక్‌ డైరెక్టర్‌ దాట్ల విజయకుమారి తెలిపారు.…