పశ్చిమ-గోదావరి

  • Home
  • ఆర్‌టిసి కార్గోలో కుంభకోణం

పశ్చిమ-గోదావరి

ఆర్‌టిసి కార్గోలో కుంభకోణం

Apr 3,2024 | 22:47

నరసాపురం పాయింట్‌లో అవినీతికి పాల్పడిన ఉద్యోగి ఆడిట్‌లో గుర్తించిన అధికారులు ప్రజాశక్తి – నరసాపురం నరసాపురం ఆర్‌టిసి డిపోలోని కార్గో పాయింట్‌లో ఉద్యోగి అవినీతి పాల్పడ్డారని పెద్దఎత్తున…

రావాల్సింది రూ.69 కోట్లు..వచ్చింది రూ.45 కోట్లే..!

Apr 3,2024 | 22:46

అరకొరగా పెన్షన్‌ సొమ్ము విడుదల యూనియన్‌ బ్యాంకుకు ఆర్‌బిఐ నుంచి విడుదల కాని సొమ్ము జిల్లావ్యాప్తంగా మొదటి రోజు 30 శాతం మాత్రమే పంపిణీ పూర్తి ఉదయం…

జగనన్న కాలనీలో దొంగలు భయం

Apr 3,2024 | 13:16

ఇసుక, సిమెంట్, ఐరన్, వాటర్ మోటార్లు దొంగిలిస్తున్న కేటుగాళ్లు ఆందోళనలో జగనన్న కాలనీ వాసులు ప్రజాశక్తి-పాలకోడేరు : జగనన్న కాలనీలు కేటుగాళ్లకు అడ్డగా మారాయి. కాలనీలోకి చొరబడి దొంగతనాలకు…

వైసీపీలో చేరిన టీడీపీ, జనసేన కార్యకర్తలు

Apr 3,2024 | 11:41

ఉండి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పివిఎల్ నరసింహారాజు ప్రజాశక్తి-పాలకోడేరు : శృంగ వృక్షం చిన్న పేట ప్రాంతానికి చెందిన టీడీపీ, జనసేన మహిళ నాయకులు, కార్యకర్తలు సుమారు…

ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

Apr 3,2024 | 11:38

పాలకోడేరు ఎస్ ఐ శ్రీనివాసరావు ప్రజాశక్తి-పాలకోడేరు : రానున్న రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని దీనికి పోలీస్ శాఖ పూర్తి సహకారం…

వేతనాలు పెంచాలని కార్మికుల ధర్నా

Apr 1,2024 | 22:31

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలోని ఫుడ్‌ ఫ్యాట్స్‌, ఫెర్టిలైజర్స్‌ (త్రీఎఫ్‌) ఇండిస్టీలో పని చేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని సిఐటియు నాయకులు కర్రి…

ఎన్నికల కోడ్‌ పట్టదా..!

Apr 1,2024 | 22:30

ప్రజాశక్తి – కాళ్ల ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ పలు ప్రాంతాల్లో వైసిపి, జనసేన పార్టీల రంగులతో దర్శనమిస్తున్నాయి. మెండి ప్రాంతంలో ఓవర్‌ హెడ్‌…

తాగునీటికి ఇబ్బందుల్లేకుండా పటిష్ట ప్రణాళిక

Apr 1,2024 | 22:29

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రజాశక్తి – భీమవరం జిల్లాలో తీర ప్రాంతం, లంక గ్రామాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ప్రణాళికలు…

‘పింఛన్ల’ రగడ..!

Apr 1,2024 | 22:28

 ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు దూరం  ఎన్నికల స్టంట్‌గా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రెండు జిల్లాల్లో 5.10 లక్షల మంది…