పశ్చిమ-గోదావరి

  • Home
  • నరసాపురంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

పశ్చిమ-గోదావరి

నరసాపురంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

Mar 24,2024 | 17:25

ప్రజాశక్తి-నరసాపురం:మూడు వారాలకు మించి దగ్గు ఉంటే అది క్షయ వ్యాధి కావొచ్చని , అవగాహన కలిగి ,జాగ్రత్తలు వహించాలని నరసాపురం ఏరియా ఆసుపత్రి సూపరడెంట్ ఆర్.సుప్రియ అన్నారు.ప్రపంచ…

బొలిశెట్టిని కలిసిన సుమన్

Mar 24,2024 | 13:37

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం: మంచి మనసున్న వ్యక్తి, కష్టాల్లో ఉన్నవారికి తానున్నానంటూ సహాయపడే బొలిశెట్టి శ్రీనివాస్ ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిపించాలని సినీ నటుడు సుమన్ పిలుపునిచ్చారు. ఆదివారం…

దంత వైద్య పరీక్షలు

Mar 23,2024 | 12:33

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): దంత క్షయం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నరసాపురం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పులపర్తి ప్రతాప్ అన్నారు. శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్…

నీరే మానవునికి జీవనాధారం

Mar 22,2024 | 14:21

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): ప్రపంచ జలదినోత్సవం పురస్కరించుకుని నరసాపురం యుకె వనితా క్లబ్ వారు నీటి యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి స్థానిక ప్రభుత్వ బాలికోన్నత…

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ హౌస్ అరెస్ట్

Mar 22,2024 | 11:56

ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన వ్యక్తి డా.అంబేడ్కర్ ని సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో కొందరు దళిత నేతలు పెనుగొండ పోలీస్…

యుటిఎఫ్‌ నేత అప్పారి వెంకట స్వామి వర్ధంతి సభ

Mar 22,2024 | 09:42

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : యుటిఎఫ్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన అప్పారి వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి గోపి మూర్తి అన్నారు.…

ఉండి మెయిన్‌ సెంటర్‌ లో వాహన తనిఖీలు

Mar 22,2024 | 09:30

ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఉండి మెయిన్‌ సెంటర్లో పోలీసులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం వాహన తనిఖీలను శుక్రవారం ఉదయం…

వైసిపిలో చేరికలు

Mar 21,2024 | 12:20

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): వైస్సార్సీపీలో పలు పార్టీలకు చెందిన నాయకులు చేరారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు సమక్షంలో జనసేన తెలుగుదేశం…